Zelensky: రష్యా లో నార్త్ కొరియా ఆర్మీ ఎంట్రీ.. చైనా మౌనంగా ఉండొద్దని జెలెన్ స్కీ వినతి
- ఉక్రెయిన్పై యుద్ధానికి ఉత్తర కొరియా రష్యాకు భారీగా సైన్యం తరలింపు..
- మాస్కోకి నార్త్ కొరియా బలగాలు చేరడంపై చైనా మౌనం వహించొద్దు..
- మాపై త్వరలోనే కిమ్ బలగాలు దాడి చేసే అవకాశం ఉంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelensky: ఉక్రెయిన్పై యుద్ధానికి సపోర్టుగా నార్త్ కొరియా రష్యాకు భారీగా సైనికులను తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా బలగాలు మాస్కో్కి చేరడంపై చైనా మౌనం వహించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు. ఉక్రెయిన్ పైకి కిమ్ బలగాలు ఇంకా దండెత్తలేదు.. మరికొన్ని రోజుల్లోనే అలా జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ భద్రతా హామీదారుగా ఉన్న చైనా దీనిపై సైలెంట్ గా ఉండటం సమంజసం కాదన్నారు. రష్యా కర్మాగారాల్లో ఉత్తర కొరియా ఆయుధాలు, కార్మికులు మాత్రమే కాదు.. మన ఆక్రమిత ప్రాంతాలైన కుర్స్క్లోను వారి సైనికులే ఉన్నారని ఆరోపించారు. కిమ్ సైన్యం మాతో పోరాడేందుకు రెడీ అవుతున్నారు.. మాస్కో- నార్త్ కొరియాతో బహిరంగ భాగస్వామ్యం ఉంది.. సుమారు 3.5 మిలియన్ ఫిరంగి షెల్స్ను రష్యా కొనుగోలు చేసిందని వ్లొదిమీర్ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.
Read Also: Fire Accident: హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. పూజ చేసి బయటకు వెళ్ళగానే చెలరేగిన మంటలు..
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఉక్రెయిన్పై దాడులు చేసేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోందని నాటో ఇటీవల వెల్లడించింది. రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పుకొచ్చారు. మరోవైపు నార్త్ కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా తమ టార్గెట్ గా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. యుద్ధాలకు ఇది సమయం కాదు.. వివాదాలను రణక్షేత్రంలో పరిష్కరించుకోలేమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఉక్రెయిన్ తరహా ఘర్షణల్ని చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలి.. ఆ మేరకు రష్యా- ఉక్రెయిన్ నేరుగా చర్చించుకోవాలని మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!