North Korea: దక్షిణ కొరియాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. కిమ్ సోదరి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un’s Sister Warns south korea: ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్న చెల్లిలు.. శక్తివంతమైన నాయకురాలు కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాకు హెచ్చరికలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా వల్లే ఉత్తర్ కొరియాలో కోవిడ్ ప్రబలిందని ఆమె ఆరోపించారు. అయితే కోవిడ్ వ్యాధిని ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని ఆమె అన్నారు. తాజాగా కిమ్, ఆ దేశ ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కోవిడ్ పై విజయం సాధించామని ప్రకటించారు.
గతంలో కూడా దక్షిణ కొరియానే ఉత్తర కొరియాలో కోవిడ్ వ్యాప్తికి కారణం అయిందని కిమ్ ఆరోపించాడు. అయితే ఈ వాదనల్ని దక్షిణ కొరియా తోసిపుచ్చింది. దక్షిన కొరియా తన సరిహద్దుల నుంచి బెలూన్లు, కరపత్రాలు, యూఎస్ డాలర్లను బెలూన్ల ద్వారా ఎగరవేస్తున్నారు. ఇవి బార్డర్ ను దాటి ఉత్తర కొరియాలో పడుతున్నాయి. అయితే ఈ విషయంపై కిమ్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మే నెలలో ఉత్తర కొరియాలో కరోనా ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువైంది. అయితే ఆ సమయంలో దక్షిణ కొరియానే వైరస్ ను దేశంలోకి పంపించారని.. కిమ్ సోదరి యో జోంగ్ ఆరోపిస్తున్నారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా ఆమె అభివర్ణించారు.
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
Read Also: Yogi oppose Modi: మోడీ చెబుతున్నదేంటి..? యోగి చేస్తున్నదేంటి..?
దక్షిణ కొరియా తమ ప్రాంతలోని కరపత్రాలను, డబ్బును, వస్తువులను పంపించడం ఆందోళన కలిగిస్తోందని.. దీనికి బలమైన ప్రతీకార ప్రతిస్పందనలు ఉంటాయని యో జోంగ్ హెచ్చరించారు. బెలూన్లను దక్షిణ కొరియా ఇలానే సరిహద్దుల వైపు పంపితే.. వైరస్ ను నిర్మూలించన విధంగా దక్షిణ కొరియా అధికారులను కూడా నిర్మూలించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!