Nigeria: మరణించిన ఏడాదికి నైజీరియా ఫ్లాగ్ డిజైనర్ అంత్యక్రియలు
- మరణించిన ఏడాదికి నైజీరియా ఫ్లాగ్ డిజైనర్ అంత్యక్రియలు
- ఏడాది పాటు మార్చురీలోనే అకిన్కున్మీ భౌతికకాయం భద్రం
- ప్రభుత్వం స్పందించడంతో ఏడాది తర్వాత పూర్తి
నైజీరియన్ ఫ్లాగ్ డిజైనర్ పా తైవో మైఖేల్ అకిన్కున్మీ అంత్యక్రియలు ఏడాది తర్వాత కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. 87 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 29, 2023న అకిన్కున్మీ మరణించారు. అయితే ప్రభుత్వం గౌరవప్రదంగా ఖననం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఏడాది పాటు మార్చురీలోనే ఉంచారు. తాజాగా ప్రభుత్వం గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడంతో ఇప్పుడు పూర్తి చేశారు.
ఇది కూడా చదవండి: Fennel seeds: భోజనం తర్వాత సోంపు తింటే ఎన్ని లాభాలో!
Also Read
- Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా 'మెగా' దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
1950ల చివరలో లండన్లో చదువుతున్నప్పుడు అకింకున్మి ఆకుపచ్చ-తెలుపు జెండాను సృష్టించాడు. నైజీరియా యొక్క వ్యవసాయ సంపద, దాని విభిన్న జాతుల మధ్య శాంతి మరియు ఐక్యతకు ప్రతీకగా జెండాను డిజైన్ చేశాడు. జాతీయ పోటీలో ఆకట్టుకుంది. అక్టోబర్ 1, 1960న నైజీరియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ జెండా ఆవిష్కరించబడింది. దేశం యొక్క గుర్తింపు కోసం అతను గణనీయమైన కృషి చేసినప్పటికీ అకింకున్మి నిశ్శబ్దంగా జీవించాడు.
ఇది కూడా చదవండి: Ganesh Chaturthi : ఎలాంటి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే మంచిది?.. ప్రతిష్ఠాపన విధానం.. శుభ ముహూర్తం?
2014లో నైజీరియా యొక్క అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ (OFR)తో సత్కరించబడ్డాడు. అకిన్కున్మి మరణం తర్వాత ఖననం కోసం ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఒక సంవత్సరం పాటు మార్చురీలో ఉంచవలసి వచ్చింది. ప్రజల నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించి ముందుకొచ్చింది. మొత్తానికి ఏడాది తర్వాత అంత్యక్రియులు పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
-
Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
-
Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!