Italy PM On Lebanon: ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య గొడవలు.. లెబనాన్ వెళ్లిన ఇటలీ ప్రధాని
- ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వివాదం.. లెబనాన్లో పర్యటించిన ఇటలీ ప్రధాని..
- లెబనాన్పై కొనసాగుతున్న దురాక్రమణను ఆపడంలో ఇటలీ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది..
- ఇజ్రాయెల్- లెబనాన్ కాల్పుల విరమణ చేసుకోవాలి: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్లో పర్యటించారు. అయితే, శుక్రవారం లెబనాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి నజీబ్ మికాటితో భేటీ అయిన తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో మెలోని మాట్లాడుతూ.. లెబనాన్ పౌరులకు సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటలీ అన్ని అంతర్జాతీయ భాగస్వాముల మాదిరిగానే.. కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తోందని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణకు లెబనీస్ ప్రధాన మంత్రి, పార్లమెంటు స్పీకర్ నబీహ్ బెర్రీ సైతం అంగీకరించారని జార్జియా మెలోని తెలిపింది.
Read Also: Vettaiyan : రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంటర్’
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
అయితే, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 1701ని తక్షణమే అమలు చేయాలని పిలుపునిచ్చారు. లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం యొక్క భద్రతకు ఇబ్బంది లేకుండా లెబనీస్ సైన్యం సామర్థ్యాన్ని పెంచాలని అన్ని పార్టీలను కోరారు. ఇక, లెబనాన్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి పని చేసే సంస్థల ఉనికి చాలా అవసరం ఉందని ఆమె వెల్లడించారు. అలాగే, ఇజ్రాయెల్ పూర్తిగా కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి.. అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలని.. UN భద్రతా మండలి తీర్మానం 1701ని అమలు చేసి.. లెబనీస్ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏవైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వెంటనే నిలిపివేయాలన్నారు. లెబనాన్ పై కొనసాగుతున్న దురాక్రమణను ఆపడంలో ఇటలీ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు.
తాజావార్తలు
-
Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..