Russia: ఉక్రెయిన్ డ్యామ్ కూల్చివేతతో ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం: ఐక్యరాజ్య సమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: ఉక్రెయిన్లోని డ్ని్ప్రో నదిపై ఉనన కఖోవ్కా డ్యామ్ను కూల్చివేడయంతో ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని ఐక్యరాస్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ కూల్చివేత మూలంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వందలాది మందికి త్రాగునీటి సమస్యలు తలెత్తుతాయని ఐక్యరాఉ్యసమితి మంగళవారం పేర్కొంది. సోవియట్ కాలం నాటి భారీ ఆనకట్ట తెగిపోవడంతో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తనున్నాయని పేర్కొంది.
Read also: Earthquake In Jammu: జమ్మూకశ్మీర్లో భూకంపం.. ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు! భయాందోళనలో ప్రజలు
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
కఖోవ్కా జలవిద్యుత్ ప్లాంట్లో భాగమైన ఈ ఆనకట్ట జూన్ 6 తెల్లవారుజామున కూల్చివేయబడింది. డ్యామ్ను రష్యా పేల్చివేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా.. ఉక్రెయిన్నే కూల్చివేసిందని రష్యా ఆరోపిస్తోంది. డ్యామ్ పేల్చివేతపై ఉక్రెయిన్, రష్యా రెండు దేశాలు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. డ్యామ్ కూల్చివేత ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం ఉంటుందని యుఎన్ ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ బిబిసికి తెలిపారు. డ్యామ్ ఉక్రెయిన్కు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా బ్రెడ్బాస్కెట్లాంటిదని గ్రిఫిత్స్ చెప్పారు. తాము ఇప్పటికే ఆహార భద్రతపై ఇబ్బందుల్లో ఉన్నామని.. ఈ సందర్భంగా ఆహార ధరలు మరింత పెరుగుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాని చెప్పారు.
Read also: Harish Rao: సిద్దిపేటలో మెగా జాబ్ మేళా.. యువతకు కొత్త భవిష్యత్తు ఇస్తుంది
తదుపరి పంట వేయడం, కోయడం కోసం నీటి సమస్య ఉంటుందని .. కాబట్టి ప్రపంచ ఆహార భద్రతపై భారీ ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ మరియు రష్యా ప్రపంచంలోని రెండు కీలక వ్యవసాయ ఉత్పత్తిదారులు మరియు గోధుమ, బార్లీ, మొక్కజొన్న, రాప్సీడ్, రాప్సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో రెండు దేశాలు ప్రధానమైవన్నారు. డ్యాం వెనుక ఉన్న రిజర్వాయర్పై దాదాపు 700,000 మంది ప్రజలు తాగునీటి కోసం ఆధారపడి ఉన్నారని తెలిపారు. స్వచ్ఛమైన నీరు లేకుంటే ప్రజలు రోగాల బారిన పడతారని, అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా నష్టపోతారని చెప్పారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!