Sri lanka: శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం
- శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం
- సిరిమావో బండారునాయకే తర్వాత హరిణిదే రికార్డ్ సొంతం
- మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ)కి చెందిన ప్రముఖ నాయకురాలు అమరసూర్య ఈ పదవిని చేపట్టిన 16వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. హరిణి అమరసూర్య ఎన్పీపీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. మంగళవారం శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా హరిణి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2000లో సిరిమావో బండారునాయకే తర్వాత ఆ పదవిని చేపట్టిన మహిళగా హిరిణి చరిత్ర సృష్టించింది.
ఇది కూడా చదవండి: Job Gurantee: డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్ గ్యారంటీ కోర్సులు.. వినూత్న ప్రయోగానికి రేపు శ్రీకారం
Also Read
- Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే.. హరిణి చేత ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు ఇద్దరు సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. హరిణి అమరసూర్యకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం మరియు పెట్టుబడి వంటి అనేక కీలకమైన పోర్ట్ఫోలియోలు లభించాయి.
హరిణి..
హక్కుల కార్యకర్తగా మరియు యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేసిన అమరసూర్య.. శ్రీలంకలో సామాజిక న్యాయం మరియు విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతికి సూచనగా ఉంది. 1994లో బండారునాయకే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. శ్రీలంక చరిత్రలో ఈ హోదాలో పనిచేసిన మూడవ మహిళగా హరిణి చరిత్ర సృస్టించింది.
మరో రెండు రోజుల్లో ప్రస్తుత పార్లమెంటు రద్దు కానుంది. రద్దయిన రోజు నుంచి 52 – 62 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి సమన్ శ్రీ రత్నాయకే తెలిపారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు
తాజావార్తలు
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్తో మరో రికార్డు?
-
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!