G7- India: గోధుమల ఎగుమతులను నిలిపేస్తే సంక్షోభం తీవ్రం అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది.
కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీ 7 దేశాలు భారత నిర్ణయాన్ని ఖండించాయి. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు. ప్రతి ఒక్కరు ఎగుమతులపై పరిమితులు విధించడం… మార్కెట్లను మూసివేయడం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జీ20లో సభ్యుడిగా ఉన్న భారత్ తన బాధ్యతలను నిర్వహించాలని కోరుతున్నామని ఓజ్డెమిర్ అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆహార సరఫరా అంతరాయానికి రష్యా కారణం అంటూ జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఆహార కొరతకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద గోధుమల ఉత్పత్తిదారుగా భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో గోధుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇండియా తరువాత రష్యా, ఉక్రెయిన్ లోనే గోధుమలు ఎక్కువగా పండుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో గ్లోబల్ సప్లై చైన్ కు విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్లే ఇటీవల ఇరాన్ నిత్యావసరాల ధరలను ఏకంగా 300 శాతం పెంచాయి.
తాజావార్తలు
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!