US F-15 Fighter Jets: మిడిల్ ఈస్ట్కు అమెరికా ఫైటర్ జెట్ విమానాలు..!
- పశ్చిమాసియాలో యుద్ధ విమానాలను మోహరిస్తున్న అమెరికా..
- యూఎస్ ఫైటింగ్ స్క్వాడ్రన్కు చెందిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్స్ను మిడిల్ ఈస్ట్కు తరలింపు..
- గల్ఫ్లోని సైనిక స్థావరాలకు చేరిన అమెరికా బీ-52 బాంబర్లు.. బాలిస్టిక్ క్షిపణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US F-15 Fighter Jets: పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి. తాజాగా ఎఫ్-15 ఫైటర్జెట్లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఇరాన్ దుందుడుకు చర్యలను కట్టడి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ఈ రోజు (శుక్రవారం) అమెరికా వాయుసేన 492వ ఫైటింగ్ స్క్వాడ్రన్కు చెందిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్స్ను మిడిల్ ఈస్ట్కు తరలించామని వెల్లడించారు. ఇవి ఇప్పటికే అక్కడి సెంట్రల్ కమాండ్కు చేరుకొన్నాయని ఆ దేశ సైన్యం సోషల్ మీడియాలో తెలిపింది. ఇప్పటికే అమెరికా బీ-52 బాంబర్లు కూడా గల్ఫ్లోని సైనిక స్థావరాలకు చేరిపోయాయని చెప్పుకొచ్చారు. వీటికి అండగా ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డెస్ట్రాయర్స్ను తరలించామని యూఎస్ వెల్లడించింది.
Read Also: Varun Dhawan: సిటడెల్లో సెమీ న్యూడ్ సీన్.. నెటిజన్కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
కాగా, అంతకు ముందే థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరించింది. ఇరాన్, దాని రహస్య ముఠాలు అమెరికా మిలటరీ లేదా ప్రయోజనాలను దెబ్బ తీయాలని ట్రై చేస్తే అడ్డుకొని మా వారిని రక్షించుకోవడానికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇటీవల వాషింగ్టన్ వార్నింగ్ జారీ చేసింది. ఇరాన్ అతి త్వరలో తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదికలు ఇచ్చింది. ఇరాక్ వైపు నుంచి జరగొచ్చని సమాచారం అందించింది. దీంతో అలర్టైన అమెరికా ఇరాక్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై దాడులు జరిగిన తర్వాత ఎదురైయ్యే పరిణామాలను బాగ్దాద్ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆరోపణలను మాత్రం ఇరాక్ తప్పుబట్టింది. అక్టోబర్ 1న ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇరాన్ ఇప్పుడు ఏమైనా దుందుడుకు చర్యలు చేపడితే.. అమెరికా స్పందన ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..