US-EU Trade War: అమెరికాపై 23 బిలియన్ డాలర్ల సుంకాన్ని విధించిన ఐరోపా..
- పలు దేశాలపై అమెరికా భారీగా పన్నులు..
- యూఎస్ పై 23 బిలియన్ డాలర్లు టారిఫ్స్ విధించిన ఐరోపా..
- ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15, డిసెంబర్ 1 నుంచి దశల వారీగా అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-EU Trade War: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర టారిఫ్ లు విధించారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు- అల్యూమినియంపై సుమారు 25 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై యూరోపియన్ యూనియన్ దేశాలు కీలక సమావేశం ఏర్పాటు చేశాయి. చర్చల అనంతరం యూఎస్ వస్తువులపై 23 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలను విధించడానికి ఆమోదం తెలిపాయి. 27 దేశాలు ఈ తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15, డిసెంబర్ 1 నుంచి దశల వారీగా అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే, ఎలాంటి అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తారు అనేది మాత్రం బయటకు చెప్పలేదు.
Read Also: Tirumala: మూడు రోజులు పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు!
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
అయితే, వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండటానికి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరోపా దేశాలకు చెందిన ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఇక, అమెరికా సుంకాలను అన్యాయమైనవిగా ఐరోపా దేశాలు ఆరోపించాయి. దీనివల్ల రెండు వైపులా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది అని ఈయూ కార్యనిర్వాహక కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!