Trump Victory Speech: అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..
- స్వింగ్ స్టేట్లలో విజయంపై ట్రంప్ ఆనందం..
- అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..
- అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తాను: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Victory Speech: అధ్యక్ష ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రారంభోపన్యాసం సందర్భంగా సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్తో కలిసి ట్రంప్ వేదిక పైకి వచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్ పార్టీదే హవా కొనసాగుతుందని తెలిపారు. ఈ రాజకీయ మార్పు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: US Elections 2024: నిరాశలో ప్రసంగం రద్దు చేసుకున్న కమలా హారిస్..
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఇక, అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుంది అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజల కోసం పని చేస్తాను.. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సరిహద్దుల మూసివతేను పరిశీలించాలి.. ఎవరైనా సరే చట్టబద్దంగానే దేశంలోకి రావాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?