Denmark: బహిరంగంగా ఖురాన్ తగలబెట్టడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్లో బిల్లుకి ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Denmark: యూరోపియన్ దేశాల్లో ఇస్లాం పవిత్ర గ్రంధాన్ని అగౌరపరచడం, దైవదూషణ చేయడంపై ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన అక్కడి దేశాల్లో ఉద్రిక్తతను పెంచుతోంది. ఇదిలా ఉంటే డెన్మార్క్ దేశం కీలక బిల్లును అక్కడి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడాన్ని చట్టవిరుద్ధంగా చెబుతూ, గురువారం బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Read Also: Praja Bhavan: తొలగిపోయిన ప్రజాభవన్ కంచె.. చూసేందుకు ఎగబడ్డ జనాలు
Also Read
డెన్మార్క్, స్వీడన్ దేశాల్లో ఈ ఏడాది ప్రజా నిరసనలు వెల్లువెత్తాయి. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండే ప్రజలు ఖురాన్ కాపీలను తగలబెట్టారు. ఈ పరిణామాలు ముస్లిం సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది. నార్డిక్ దేశాలలో ఇలా ఖురాన్ ప్రతులను తగలబెట్టే విధానాల నిషేధించాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా దేశాల్లోని ప్రజలు మాత్రం ఇలా మతాన్ని విమర్శించడంపై పరిమితులు విధించడం, ఉదారవాద స్వేచ్ఛను దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. డెన్మార్క్లోని సెంట్రిస్ట్ సంకీర్ణ ప్రభుత్వం కొత్త నిబంధనలు స్వేచ్ఛా వాక్ స్వాతంత్ర్యంపై స్వల్ప ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతోంది.. ఇతర మార్గాల్లో మతాన్ని విమర్శించడం చట్టబద్ధంగా ఉంటుందని చెబుతోంది.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!