German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించొద్దు..
- ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుడదు..
- పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలి: ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్
- అతివాద పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ డౌచ్లాండ్కు మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్
German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని ఆయన కోరారు. అతివాద పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ డౌచ్లాండ్కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సపోర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని షోల్జ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఒలాఫ్ షోల్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Traffic Rules In Hyderabad: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?
Also Read
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
కాగా, పార్లమెంటులో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ విశ్వాసం కోల్పోయారు. ఇందులో 733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్ జరిగింది.. ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 394 మంది ఓట్లు పడ్డాయి. మెజారిటీకి 367 ఓట్లు కావాలి.. దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ పోలింగ్ జరగబోతుంది. జర్మనీ ఛాన్స్లర్గా ఒలాఫ్ షోల్జ్ తాత్కాలికంగా పదవీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
Read Also: Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
అయితే, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఎలాన్ మస్క్ మద్దతు ఇవ్వడంపై ఓలాప్ షోల్జ్ రియాక్ట్ అయ్యాడు. మస్క్ పేరును ప్రస్తావించకుండానే ఎన్నికల్లో అవకతవకలను నిరోధించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, నకిలీ సమాచారంపై ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అది దేశానికి ప్రమాదకరమని జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో