German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించొద్దు..
- ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుడదు..
- పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలి: ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్
- అతివాద పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ డౌచ్లాండ్కు మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని ఆయన కోరారు. అతివాద పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ డౌచ్లాండ్కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సపోర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని షోల్జ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఒలాఫ్ షోల్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Traffic Rules In Hyderabad: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?
Also Read
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
కాగా, పార్లమెంటులో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ విశ్వాసం కోల్పోయారు. ఇందులో 733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్ జరిగింది.. ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 394 మంది ఓట్లు పడ్డాయి. మెజారిటీకి 367 ఓట్లు కావాలి.. దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ పోలింగ్ జరగబోతుంది. జర్మనీ ఛాన్స్లర్గా ఒలాఫ్ షోల్జ్ తాత్కాలికంగా పదవీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
Read Also: Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
అయితే, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఎలాన్ మస్క్ మద్దతు ఇవ్వడంపై ఓలాప్ షోల్జ్ రియాక్ట్ అయ్యాడు. మస్క్ పేరును ప్రస్తావించకుండానే ఎన్నికల్లో అవకతవకలను నిరోధించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, నకిలీ సమాచారంపై ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అది దేశానికి ప్రమాదకరమని జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!