Beijing: చైనా అధ్యక్షులు జిన్పింగ్తో నేడు బిల్గేట్స్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beijing: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నేడు చైనాలో.. ఆ దేశ అధ్యక్షుడు చైనా అధ్యక్షులు జిన్పింగ్తో భేటీ కానున్నారు. మలేరియా మరియు క్షయవ్యాధిపై పోరాడటానికి చైనా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తమ ఫౌండేషన్ నుంచి సహాయం చేయడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో బిల్ గేట్స్ చైనా అధ్యక్షుడితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి వ్యాదులపై చైనా ప్రభుత్వం చేస్తున్న పోరాడటానికి సహాయం చేయడానికి 50 మిలియన్ల అమెరికా డాలర్లను ఇవ్వనున్నారు.
Read also: Foxconn EV Factory: భారత ఈవీ మార్కెట్లోకి ప్రవేశించనున్న ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ
Also Read
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
- Miracle Rescue: నేపాల్లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
చైనాను సందర్శించిన అనేక మంది విదేశీ వ్యాపారవేత్తల్లో బిల్గేట్స్ కూడా ఉన్నారు. చైనా దేశం కఠినమైన కోవిడ్ నియంత్రణలను ముగించుకుందని.., దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం నుండి చైనాకు రాకపోకలు మూసివేయబడిన విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలలో చైనా దేశానికి వచ్చిన మొదటి వ్యాపారవేత్త బిల్ గేట్స్. చైనా దేశాధినేత మరియు విదేశీ వ్యాపారవేత్త మధ్య అరుదైన ఒప్పందం జరిగే అవకాశం ఉంటుందని చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది. శుక్రవారం చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో బీజింగ్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ హెడ్ అయిన బిల్ గేట్స్తో సమావేశమవుతారని ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటన అనంతరం ఇదే నెలలో రానున్న ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటించనున్నారు.
Read also: Indigo Airlines: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. ఐదు రోజుల్లో ఇది రెండోసారి
తాము చేయనున్న 50 మిలియన్ల అమెరికా డాలర్ల సహాయం ..ప్రపంచంలోని అత్యంత పేదలను అసమానంగా ప్రభావితం చేసే క్షయ మరియు మలేరియా వంటి అంటు వ్యాధుల నుంచి ప్రాణాలను రక్షించే చికిత్సల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్టు అని గేట్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మలేరియా నిర్మూలన మరియు పేదరికం తగ్గింపులో చైనా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్నట్టు గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. చైనాలో పేదరికాన్ని తగ్గించడంతో ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం ద్వారా చైనా గణనీయమైన లాభాలను సాధించిందఅని బిల్గేట్స్ చెప్పారు. ప్రస్తుత సవాళ్లను.. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు ఎదుర్కొంటున్న వాటిని పరిష్కరించడంలో చైనా మరింత పెద్ద పాత్ర పోషిస్తుందని తాను ఆశిస్తున్నానట్టు బిల్ గేట్స్ చెప్పారు. బిల్ గేట్స్ చివరిసారిగా 2019లో చైనాను సందర్శించారు. అక్కడ HIV/AIDS నివారణలో తన ఫౌండేషన్ యొక్క పని గురించి చర్చించడానికి ప్రథమ మహిళ పెంగ్ లియువాన్తో సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!