Israel-Hezbollah: కాల్పుల విరమణను తిరస్కరించిన నెతన్యాహు.. దాడులు ఆపేదిలేదు..
- ఇజ్రాయెల్- హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా- ఫ్రాన్స్ ప్రయత్నం..
- 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..
- తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదు: బెంజమిన్ నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hezbollah: ఇజ్రాయెల్- హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నిన్న (గురువారం) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. తమ లక్ష్యాలను సాధించేవరకు హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. లెబనాన్పై పూర్తిశక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. మేం మా లక్ష్యాలను సాధించేవరకు ఈ దాడులు ఆపబోమన్నారు. కాగా, హెజ్బొల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్ను ఖాళీ చేసిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లడం మాకు కీలకం అని బెంజమెన్ నెతన్యాహు అన్నారు.
Read Also: Sri Mahalakshmi Stotram: శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట్లో ధన వర్షమే..!
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
కాగా, గురువారం మరో కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లాకు చెందిన డ్రోన్ యూనిట్ కమాండర్ మరణించారు. లెబనాన్ రాజధాని బీరుట్లోని దాహియాలో ఈ కమాండర్ ఉన్న అపార్టుమెంటుపై ఇజ్రాయెల్ మూడు క్షిపణులతో దాడి చేసింది. వారం రోజుల్లో దాహియాపై ఇది ఇజ్రాయెల్ చేసిన నాలుగో మెరుపు దాడి చేసింది. ఈ వరుస దాదాపు 17 మంది హెజ్బొల్లా సీనియర్ కమాండర్లను ఈ ప్రాంతంలోనే ఇజ్రాయెల్ చంపేసింది. బుధవారం రాత్రి లెబనాన్లోని బెకా లోయపై ఇజ్రాయెల్ సైన్యం.. ఐడీఎఫ్ చేసిన దాడుల్లో సుమారు 23 మంది సిరియన్లు మృత్యువాత పడ్డారు. మరోవైపు గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం సమీపంలోని ఓ స్కూల్ పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 11 మంది ప్రాణాలు మరణించగా.. 22 మందికి గాయపడ్డారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?