Ukraine Russia War: వార్ జోన్లలో 3 వేల మంది భారత విద్యార్థులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్కు తరలించినట్లు కేంద్రం వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దుల తరలివస్తున్న భారతీయులను తరలించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది.
ఇక, యుద్ధం జరుగుతున్న జోన్లలో ఇప్పటికీ కనీసం వెయ్యి మంది భారతీయులున్నారని చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తూర్పు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న ఖార్కైవ్లో 300 మంది, సుమీలో 700 మంది భారతీయులున్నారని.. సుమారు 2 నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండచ్చని అంచనా వేసింది కేంద్రం. సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటారని.. గత 24 గంటల్లో మొత్తం 15 విమానాల్లో మూడు వేల మంది భారతీయులును స్వదేశానికి తరలించామని తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను వచ్చే 24 గంటల్లో మరొక 16 విమానాల్లో తీసుకొస్తున్నాం. “ఆపరేషన్ గంగా” కార్యక్రమం కింద మొత్తం 48 విమానాల్లో 10,300 మంది భారతీయ విద్యార్థులను తరలించామని వెల్లడించారు..సుమీ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో సుమారు 800-900 మంది భారతీయ విద్యార్థులున్నారు. చాలినంత ఆహారం, తాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ నుంచి తరలించాలని కోరుతున్నారు. చిక్కుకుపోయున భారతీయ విద్సార్దులను తరలించేందుకు కాల్పుల విరమణ సహాయ పడుతుందని.. విద్యార్థులను తరలించేందుకు, సురక్షిత మార్గాన్ని చూపాలని రెండు దేశాలను విజ్ఞప్తి చేశామని కేంద్రం చెబుతోంది.
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
తాజావార్తలు
-
Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
-
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!