Israeli Air Strikes: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు..
- మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి..
- ఈ దాడుల్లో 3 మృతి.. మరో 40మందికి గాయాలు..
Israeli Air Strikes: ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాలో తమ దాడిని మరింత విస్తృతం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడి సెంట్రల్ గాజా స్ట్రిప్ నగరమైన డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా హాస్పిటల్లోని పాలస్తీనియన్ల గుడారాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఇక్కడ మిలియన్ల మంది ప్రజలు ఆశ్రయం పొందారని స్థానిక వైద్యులు చెప్పారు. గుడారాలు తగలబడిపోతుండటంతో కొంత మంది పాలస్తీనియన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.
Read Also: Hyderabad Mayor: హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు.. కారణం ఇదే..
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
కాగా, హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ కమాండ్ సెంటర్ నుంచి పని చేస్తున్నారు. ఆసుపత్రుల లాంటి పౌర సౌకర్యాలను హమాస్ సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. ఆసుపత్రులు వారి రోగులను ఖాళీ చేస్తున్నారు.. అవసరమైన వైద్య సామాగ్రి అయిపోతోంది.. ఆస్పత్రుల్లో తలదాచుకున్న హమాస్ నేతలపై నెతన్యాహు సైన్యం దాడులు కొనసాగిస్తుంది. అయితే, గాజాలోని బీట్ హనౌన్, జబాలియా, బీట్ లాహియా అనే మూడు పట్టణాలను విడిచి పెట్టడానికి ఇష్టపడే కుటుంబాలకు అనుమతి లేకుండా రెండు ప్రాంతాల మధ్య ప్రవేశాన్ని నిరోధించాయని నివాసితులు ఆరోపిస్తున్నారు.
Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ హత్యకు మూడో ప్రయత్నం.? వ్యక్తి అరెస్ట్
ఇక, ఉత్తర గాజాలో తొమ్మిది రోజుల పాటు ఇజ్రాయెల్కి చెందిన బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో హమాస్ ఆధ్వర్యంలో నడిచే గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయంపై జరిగిన దాడుల్లో దాదాపు 300 మంది పాలస్తీనియన్లు మరణించారు. అలాగే, ఆదివారం సెంట్రల్ గాజా స్ట్రిప్లోని నుసిరత్ క్యాంపులో నిరాశ్రయులైన కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్ జరిపిన దాడుల్లో సుమారు 22 మంది చనిపోగా, మరో 80 మంది గాయపడ్డారని వైద్యులు ప్రకటించారు.
తాజావార్తలు
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో