Bus Falls into River: ఘోరప్రమాదం.. నదిలో పడిన బస్సు, 24 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Falls into River: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే వెంబడి బస్సు నదిలోకి పడిపోవడంతో ఆదివారం సాయంత్రం కనీసం 24 మంది మరణించారని స్థానిక మీడియా నివేదించింది. సెంట్రల్ కెన్యాలో బస్సు వంతెనపై నుండి నదీ లోయలోకి పడిపోయింది. కౌంటీ నుండి నైరోబీకి వెళుతున్న బస్సు వంతెనపై నుండి 40 మీటర్ల దిగువన ఉన్న నదీ లోయలోకి పడిపోయిందని.. కనీసం 24 మంది మరణించినట్లు మీడియా సోమవారం నివేదించింది.
Business Headlines: భూటాన్ టూర్ భారమే. మనోళ్లకి కాస్త నయం. వేరే దేశాలకు మరీ..
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరి గల్లంతైనట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫెయిల్యూర్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది.పెద్ద సంఖ్యలో ప్రమాదాలు సంభవించినందున వంతెనను “బ్లాక్ స్పాట్”గా గుర్తించినట్లు రాజధాని న్యూస్ తెలిపింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2021లో కెన్యాలో రోడ్డు ప్రమాదాల్లో 4,579 మంది మరణించారు, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15శాతం పెరిగింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!