Crime: అస్సాంలో దారుణం.. కోడలికి బలవంతంగా యాసిడ్ తాగించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో దారుణం జరిగింది. అత్తమామలే బలవంతంగా కోడలికి యాసిడ్ తాగించి ఆమె మృతికి కారణమయ్యారని పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ దిల్లా రతాబరీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భైరబ్నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్త, అత్తమామలు బలవంతంగా యాసిడ్ తాగించడంతో మహిళ చనిపోయిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతురాలిని సుమ్నా బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు, మృతురాలి భర్త షకీల్ అహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Godavari Floods: వరద కష్టాలు.. పడవలో వరుడి ఇంటికి పెళ్లికూతురు..
Also Read
మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గత కొన్ని రోజులుగా భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని కరీంగంజ్ జిల్లా పోలీసు సూపరిండెంట్ (ఎస్పీ) పద్మనాభ్ బారుహ్ వెల్లడించారు. మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆమె మరణించిందని ఆయమ పేర్కొన్నారు. మృతురాలి భర్తను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!