కూతురు కళ్లముందే తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి అర్ధరాత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇంట్లో కట్టుకున్నవారిని, కన్నవారిని కాదనుకొని పరాయివారి మోజులో పడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి వారితో శృంగారానికి అలవాటు పడి .. కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా ఒక భార్య.. ప్రియుడి మోజులో భర్తను అతిదారుణంగా హత్య చేసింది.. ఆ హత్యను, ఆత్మహత్యగా తీర్చిదిద్ది అందరిని నమ్మించాలని చూసింది. కానీ, చివరికి ఆమె ఏడేళ్ల కూతురు సాక్ష్యం తల్లిని, ప్రియుడిని జైలుకు పంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. మెయిన్పురికి చెందిన మనోజ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఖుష్బూతో వివాహమైంది. వారికి ఏడేళ్ల కూతురు ఉంది. అనోన్యంగా ఉండే ఆ జంట మధ్యలోకి అభిషేక్ మిశ్రా అనే యువకుడు ప్రవేశించాడు. ఖుష్బూ, అభిషేక్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు ఇంటికి పిలిపించుకొని రాసలీలలు కొనసాగించేవారు . ఇటీవల వీరి బాగోతం భర్తకు తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీంతో ప్రియుడిని కలుసుకోవడం ఇబ్బంది అవుతుందని ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. వెంటనే ప్రియుడితో కలిసి స్కెచ్ రెడీ చేసింది. బుధవారం అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిచి, ఇద్దరు కలిసిమనోజ్ గొంతు నులిమి హత్య చేశారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
అనంతరం అతడిని ఫ్యాన్ కి ఉరి వేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారు. ఉదయం ఏం ఎరగని దానిలా నా భర్త మమ్మల్ని వదిలిపోయాడు అంటూ ఏడుపు లంకించుకొంది . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని నిర్దారింఛి విచారణ మొదలుపెట్టారు. విచారణలో పోలీసులు వారి ఏడేళ్ల కూతుర్ని ప్రశ్నించగా.. తన తల్లి, మరొక వ్యక్తితో కలిసి తండ్రిని గొంతు నులిమి చంపిందని, తండ్రి ఎంతగా బతిమిలాడినా వినిపించుకోలేదని, ఈ విషయం ఎవరికైనా చెప్తే తనను కూడా చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. బాలిక సాక్ష్యంతో తల్లిని, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
తాజావార్తలు
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!