Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Thugs Stole 30 Lakh Rupees While Coming In Rtc Bus

Theft Case: రామోజీరావు రూ. 30 లక్షలు చోరీ.. ప్రశ్నిస్తున్న పోలీసులు

Published Date :September 7, 2022 , 4:40 pm
By Roja Pantham
Theft Case: రామోజీరావు రూ. 30 లక్షలు చోరీ.. ప్రశ్నిస్తున్న పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Theft Case: రోజురోజుకు హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. బస్సులో, రైళ్లల్లో ఆగంతకులతో జాగ్రత్త గా ఉండమని ప్రయాణికులకు చెప్తున్నా ఎక్కడో ఓ చోట దుండగులు రకరకాలుగా దోచుకుంటున్నారు. తాజాగా విజయవాడ నుండి హైదరాబాద్ కి ఆర్టీసీ బస్సులో వస్తున్న రామోజీరావు అనే వ్యక్తి వద్ద రూ. 30 లక్షలు కొట్టేశారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన రామోజీరావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్స్ రంగంలో ఉన్న ఒక వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. మియాపూర్ లో ఒక సైట్ కి అడ్వాన్స్ ఇచ్చి రమ్మని రామోజీరావు కు రూ. 30 లక్షలు ఇచ్చి పంపించాడు యజమాని.

ఇక ఆ డబ్బుతో గతరాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కాడు రామోజీ రావు. అయితే ఉదయం నార్కట్ పల్లి వచ్చాకా బ్యాగ్ చూసుకొంటే డబ్బు కనిపించలేదు. వెంటనే బాధితుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును నార్కట్ పల్లి పోలీసులకు బదిలీ చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు బస్సులో ఉన్న ప్యాసింజర్ల లిస్ట్ లో ఉన్నవారందరిని తనిఖీ చేస్తున్నారు. మరోపక్క డబ్బు కొట్టేసి నాటకం ఆడుతున్నాడేమో అన్న అనుమానం తో రామోజీరావును కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నార్కట్ పల్లి లో బ్యాగ్ పొతే హయత్ నగర్ లో ఎందుకు ఫిర్యాదు చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • RTC Bus
  • theft case
  • vijayawada

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions