Crypto Fraud : తెలంగాణలో వెలుగులోకి క్రిప్టో కరెన్సీ మోసం.. రైతుల పేర్లతో రూ.170 కోట్లు..
- తెలంగాణలో వెలుగులోకి క్రిప్టో కరెన్సీ మోసం
- కూలీలు, రైతుల పేర్లతో రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు
- క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై విచారణ చేస్తున్న ఐటీ
- సిద్దిపేట, ఖమ్మం హైదరాబాద్, జగిత్యాల, సత్తుపల్లిలో మోసాలు
- పాన్కార్డులు ఉపయోగించి నకిలీ అకౌంట్లతో లావాదేవీలు
- ఇప్పటివరకు 20 మోసాలను గుర్తించిన ఐటీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crypto Fraud : తెలంగాణలో మరో పెద్ద క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. కూలీలు, రైతులు, ఉద్యోగుల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్లు బయటపడింది. ఇప్పటివరకు సుమారు రూ.170 కోట్ల విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్, జగిత్యాల, సత్తుపల్లి ప్రాంతాల్లో ఈ మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పాన్కార్డులను వినియోగించి నకిలీ అకౌంట్లు తెరిచి లావాదేవీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 20కి పైగా మోసాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్.. లడఖ్ అల్లర్లపై కేంద్రం ఉక్కుపాదం..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
లాలాగూడలో వాటర్ ప్లాంట్ ఉద్యోగి పేరుతో రూ.34 కోట్ల లావాదేవీలు, సత్తుపల్లిలో రైతు పేరుతో రూ.31 కోట్ల లావాదేవీలు జరిపినట్లు విచారణలో తెలిసింది. ఖమ్మంలో ఫార్మా ఉద్యోగి పేరుతో రూ.19 కోట్లు, సిద్దిపేట రైతు పేరుతో రూ.9 కోట్లు, జగిత్యాల డెలివరీ బాయ్ పేరుతో రూ.20 కోట్ల లావాదేవీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజల పేర్లను వాడుకొని ఇంత పెద్ద మొత్తంలో క్రిప్టో ట్రాన్సాక్షన్లు జరపడం వెనుక పెద్ద రాకెట్ ఉందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..