Tamil Nadu: ఏటీఎం దోపిడీ ముఠాపై ఎన్కౌంటర్.. ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
- ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్
- ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా.. మరో దొంగకు గాయాలయ్యాయి. మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
త్రిసూర్ జిల్లాలో ఓ దొంగల ముఠా ఏటీఎం దోపిడీకి పాల్పడింది. దోచుకున్న నగదు, ఆయుధాలతో కంటైనర్ లారీలో పరారవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత వేగంగా ఛేజింగ్ చేశారు. ఆపేందుకు నిరాకరించడంతో పొరుగు రాష్ట్రమైన కేరళలో నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. గంట పాటు వెంటాడారు. దీంతో దొంగలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో ఒక దొంగ చనిపోయాడు. మరో దొంగకు గాయాలయ్యాయి. లారీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లా కుమారపాళయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..
నామక్కల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజేష్ ఖన్నా నేతృత్వంలోని బృందం వాహనాన్ని వెంటాడింది. పోలీసులు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. పదే పదే విజ్ఞప్తి చేసినా ముఠా ఆపడానికి నిరాకరించారు. బదులుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఇద్దరు అధికారులు ఇన్స్పెక్టర్ తవమణి, సబ్-ఇన్స్పెక్టర్ రంజిత్ గాయపడ్డారు. దీంతో పోలీసులు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఎన్కౌంటర్ చేశారు. బుల్లెట్ తగిలి ఒక అనుమానితుడు మరణించాడు.
ఇది కూడా చదవండి: Mrs. India 2024: తెలుగు హీరోయిన్ కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు
దొంగలు హర్యానా లేదా రాజస్థాన్కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మూడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను దోచుకుని రూ.65 లక్షలకు పైగా దోచుకెళ్లారు. కంటైనర్లో కారు, ఏటీఎం ఉన్నట్టు పోలీసులు వీడియోను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!