Tamil Nadu: ఏటీఎం దోపిడీ ముఠాపై ఎన్కౌంటర్.. ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
- ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్
- ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా.. మరో దొంగకు గాయాలయ్యాయి. మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
త్రిసూర్ జిల్లాలో ఓ దొంగల ముఠా ఏటీఎం దోపిడీకి పాల్పడింది. దోచుకున్న నగదు, ఆయుధాలతో కంటైనర్ లారీలో పరారవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత వేగంగా ఛేజింగ్ చేశారు. ఆపేందుకు నిరాకరించడంతో పొరుగు రాష్ట్రమైన కేరళలో నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. గంట పాటు వెంటాడారు. దీంతో దొంగలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో ఒక దొంగ చనిపోయాడు. మరో దొంగకు గాయాలయ్యాయి. లారీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లా కుమారపాళయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..
నామక్కల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజేష్ ఖన్నా నేతృత్వంలోని బృందం వాహనాన్ని వెంటాడింది. పోలీసులు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. పదే పదే విజ్ఞప్తి చేసినా ముఠా ఆపడానికి నిరాకరించారు. బదులుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఇద్దరు అధికారులు ఇన్స్పెక్టర్ తవమణి, సబ్-ఇన్స్పెక్టర్ రంజిత్ గాయపడ్డారు. దీంతో పోలీసులు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఎన్కౌంటర్ చేశారు. బుల్లెట్ తగిలి ఒక అనుమానితుడు మరణించాడు.
ఇది కూడా చదవండి: Mrs. India 2024: తెలుగు హీరోయిన్ కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు
దొంగలు హర్యానా లేదా రాజస్థాన్కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మూడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను దోచుకుని రూ.65 లక్షలకు పైగా దోచుకెళ్లారు. కంటైనర్లో కారు, ఏటీఎం ఉన్నట్టు పోలీసులు వీడియోను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో