Tamil Nadu: ఏటీఎం దోపిడీ ముఠాపై ఎన్కౌంటర్.. ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
- ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్
- ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా.. మరో దొంగకు గాయాలయ్యాయి. మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
త్రిసూర్ జిల్లాలో ఓ దొంగల ముఠా ఏటీఎం దోపిడీకి పాల్పడింది. దోచుకున్న నగదు, ఆయుధాలతో కంటైనర్ లారీలో పరారవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత వేగంగా ఛేజింగ్ చేశారు. ఆపేందుకు నిరాకరించడంతో పొరుగు రాష్ట్రమైన కేరళలో నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. గంట పాటు వెంటాడారు. దీంతో దొంగలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో ఒక దొంగ చనిపోయాడు. మరో దొంగకు గాయాలయ్యాయి. లారీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లా కుమారపాళయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..
నామక్కల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజేష్ ఖన్నా నేతృత్వంలోని బృందం వాహనాన్ని వెంటాడింది. పోలీసులు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. పదే పదే విజ్ఞప్తి చేసినా ముఠా ఆపడానికి నిరాకరించారు. బదులుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఇద్దరు అధికారులు ఇన్స్పెక్టర్ తవమణి, సబ్-ఇన్స్పెక్టర్ రంజిత్ గాయపడ్డారు. దీంతో పోలీసులు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఎన్కౌంటర్ చేశారు. బుల్లెట్ తగిలి ఒక అనుమానితుడు మరణించాడు.
ఇది కూడా చదవండి: Mrs. India 2024: తెలుగు హీరోయిన్ కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు
దొంగలు హర్యానా లేదా రాజస్థాన్కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మూడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను దోచుకుని రూ.65 లక్షలకు పైగా దోచుకెళ్లారు. కంటైనర్లో కారు, ఏటీఎం ఉన్నట్టు పోలీసులు వీడియోను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!