Palnadu M*urder Case: పల్నాడులో దారుణం.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
- పల్నాడు: దుర్గి మండలం అడిగొప్పలలో దారుణం..
- ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య..
- అన్నదమ్ములను దారుణంగా నరికి చంపిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu M*urder Case: పల్నాడు జిల్లా మరోసారి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరోసారి ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కలకలం సృష్టించింది. దుర్గి మండలం అడిగొప్పులకు చెందిన అన్నదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తిలు అర్థరాత్రి హత్యకు గురయ్యారు. గ్రామంలోని బొడ్రాయి దగ్గర హనుమంతును, నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ వద్ద శ్రీరామమూర్తిలను హత్య చేశారు.
Read Also: Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీని మించిపోయిన తనూజ రెమ్యునరేషన్!
Also Read
అయితే, పక్కా పథకం ప్రకారం వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు దుండగులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అన్నదమ్ముల హత్యకు కుటుంబ కలహాలతో పాటు వ్యక్తిగత విబేధాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన వారు, హత్య చేసిన వారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. హత్య చేసింది ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇక, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!