Mumbai: ముంబైలో దారుణం.. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం
- ముంబైలో దారుణం
- సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్కతా ఘటనతో దేశం అట్టుడుకుతుంటే.. ఇంకోవైపు అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో చోటు… ఏదో చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు తెరదీసింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో మరో ఘటన వెలుగుచూసింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు.
ఇది కూడా చదవండి: Ministry of Health: 156 మందులను నిషేధించిన ప్రభుత్వం.. లిస్ట్ ఇదే.. చెక్ చేసుకోండి?
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలికకు ఓ హోటల్లో పని చేసే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. మాట్లాడాలంటూ ఇంట్లో నుంచి పిలవడంతో బాలిక బయటకు వెళ్లింది. అదే అదునుగా ఆమెపై అత్యాచారం చేశాడు. తన ఊరుకు తీసుకెళ్తానంటూ నమ్మించి గుజరాత్ తీసుకెళ్లి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక అమ్మాయి కనిపించడం లేదని ఎంత వెతికినా కనిపించలేదు. ఇటీవల బాలిక ఇంటికి వచ్చింది. మౌనంగా ఉండడంతో జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్ట్రాగామ్లో ఉన్న నిందితుడి ఫొటోను పోలీసులకు అందజేశారు. మైనర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు 21 ఏళ్ల యువకుడిపై వకోలా పోలీస్ స్టేషన్ లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) కింద కేసు నమోదు చేశారు. గోరేగావ్ నుంచి నిందితుడ్ని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: US: చదువు కోసం వెళ్లి వక్రబుద్ధి.. వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్
నిందితుడు… బాధితురాలిని అంధేరిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆగస్టు 15న ఆమెను ఓ గ్రామానికి తీసుకెళ్తానని చెప్పి గుజరాత్ తీసుకెళ్లాడన్నారు. నిందితుడు గుజరాత్లో తనపై మరో మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!