Karnataka: ఇంట్లో ఉరేసుకున్న తల్లీకొడుకులు.. కారణమేంటో?
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో బెంగళూరులోని హోసగుడ్డదహళ్లి వద్ద తల్లి, కొడుకు వారి ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. వీరిద్దరిని లక్ష్మమ్మ (48), ఆమె కుమారుడు మదన్ (13)గా గుర్తించారు. “బయటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 2.15 గంటలకు సమాచారం అందింది. అందులో లక్ష్మమ్మ, ఆమె కుమారుడు మదన్ హోసగుడ్డదహళ్లిలోని వారి ఇంటిలో కిటికీకి ఉరివేసుకుని ఉన్నట్లు నివేదించబడింది” అని వెస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లక్ష్మణ్ బి.నింబరాగి తెలిపారు.
Mother-Son Case Mystery: తల్లికొడుకుల హత్య.. హంతకుల్ని పట్టించిన వీడియో కాల్
Also Read
మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విషయాన్ని పరిశీలిస్తున్నామని డీసీపీ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!