Karnataka: ఇంట్లో ఉరేసుకున్న తల్లీకొడుకులు.. కారణమేంటో?
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో బెంగళూరులోని హోసగుడ్డదహళ్లి వద్ద తల్లి, కొడుకు వారి ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. వీరిద్దరిని లక్ష్మమ్మ (48), ఆమె కుమారుడు మదన్ (13)గా గుర్తించారు. “బయటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 2.15 గంటలకు సమాచారం అందింది. అందులో లక్ష్మమ్మ, ఆమె కుమారుడు మదన్ హోసగుడ్డదహళ్లిలోని వారి ఇంటిలో కిటికీకి ఉరివేసుకుని ఉన్నట్లు నివేదించబడింది” అని వెస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లక్ష్మణ్ బి.నింబరాగి తెలిపారు.
Mother-Son Case Mystery: తల్లికొడుకుల హత్య.. హంతకుల్ని పట్టించిన వీడియో కాల్
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విషయాన్ని పరిశీలిస్తున్నామని డీసీపీ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!