Karnataka: ఇంట్లో ఉరేసుకున్న తల్లీకొడుకులు.. కారణమేంటో?
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో బెంగళూరులోని హోసగుడ్డదహళ్లి వద్ద తల్లి, కొడుకు వారి ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. వీరిద్దరిని లక్ష్మమ్మ (48), ఆమె కుమారుడు మదన్ (13)గా గుర్తించారు. “బయటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 2.15 గంటలకు సమాచారం అందింది. అందులో లక్ష్మమ్మ, ఆమె కుమారుడు మదన్ హోసగుడ్డదహళ్లిలోని వారి ఇంటిలో కిటికీకి ఉరివేసుకుని ఉన్నట్లు నివేదించబడింది” అని వెస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లక్ష్మణ్ బి.నింబరాగి తెలిపారు.
Mother-Son Case Mystery: తల్లికొడుకుల హత్య.. హంతకుల్ని పట్టించిన వీడియో కాల్
Also Read
మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విషయాన్ని పరిశీలిస్తున్నామని డీసీపీ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!