Massive theft at Kia Motors: కియా పరిశ్రమలో భారీ చోరీ.. 900 కారు ఇంజిన్లు మాయం
- కియా పరిశ్రమలో భారీ చోరీ..
- 900 కారు ఇంజిన్లు మాయం..
- శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా మోటర్స్ లో ఘటన..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive theft at Kia Motors: అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో భారీ దొంగతనం జరిగింది.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది.. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి.. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి.. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది.. దీనిపై మార్చి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు..
Read Also: Dilsukhnagar Bomb Blast: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
అయితే, Andhra Pradesh, Massive theft, Kia factory, Penukonda, Sri Sathya Sai district, car engines, Kia Motors, Massive theft at Kia Motors:
గతంలో కియా పరిశ్రమలో పనిచేసి వెళ్లిన ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు తరలించే సమయంలో మార్గ మధ్యంలో ఏమైనా చోరీ జరిగిందా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు.. ఏదేమైనా.. అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం తీవ్ర కలకలం రేగుతోంది.. అంతర్జాతీయ కార్ల సంస్థ కావడంతో.. సెక్యూరిటీ కూడా ఆదే స్థాయిలో ఉంటుంది.. కానీ, సెక్యూరిటీ కళ్లు గప్పి.. అన్ని ఇంజిన్లు ఎలా మాయం చేశారు అనేది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది..
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!