Guntur Crime: ట్రాంజెండర్తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..
- గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో దారుణం..
- ట్రాంజెండర్తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Crime: వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావు అనే వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీ పేషెంట్లకు బ్లడ్ టెస్ట్లు మెడిసిన్లు ఇప్పిస్తూ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు.. ఇతను కొంతకాలంగా రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ పరిచయం కావడంతో డాన్స్ ప్రోగ్రామ్లకు వెల్తూ ఉండేవాడు.. ఈ క్రమంలో తెనాలి మార్సిన్ పేటకు చెందిన అన్నపురెడ్డి దీపక్ అనే వ్యక్తికి రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్కు పరిచయం ఏర్పడగా వీరిద్దరి సన్నిహితాన్ని గమనించిన దీపక్ భార్య మృతుడు కాశీ నా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావుకు దీపక్ మరియు రఫీ అలియాస్ నర్మదా వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పిలిచి మందలించడంతో వీరిద్దరిని ఎక్కడ దూరం చేస్తారో అనే భయంతోనే నరికి చంపినట్లుగా మృతుడి కుటుంబీకులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు పోలీసులు అదుపులో రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ తో పాటు మరో ట్రాన్స్ జెండర్ ను విచారిస్తున్నారు దీపక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు……
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!