Guntur Crime: ట్రాంజెండర్తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..
- గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో దారుణం..
- ట్రాంజెండర్తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Crime: వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావు అనే వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీ పేషెంట్లకు బ్లడ్ టెస్ట్లు మెడిసిన్లు ఇప్పిస్తూ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు.. ఇతను కొంతకాలంగా రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ పరిచయం కావడంతో డాన్స్ ప్రోగ్రామ్లకు వెల్తూ ఉండేవాడు.. ఈ క్రమంలో తెనాలి మార్సిన్ పేటకు చెందిన అన్నపురెడ్డి దీపక్ అనే వ్యక్తికి రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్కు పరిచయం ఏర్పడగా వీరిద్దరి సన్నిహితాన్ని గమనించిన దీపక్ భార్య మృతుడు కాశీ నా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావుకు దీపక్ మరియు రఫీ అలియాస్ నర్మదా వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పిలిచి మందలించడంతో వీరిద్దరిని ఎక్కడ దూరం చేస్తారో అనే భయంతోనే నరికి చంపినట్లుగా మృతుడి కుటుంబీకులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు పోలీసులు అదుపులో రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ తో పాటు మరో ట్రాన్స్ జెండర్ ను విచారిస్తున్నారు దీపక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు……
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!