Uttar Pradesh: సీఎం ఆఫీస్ ముందే మహిళ అంత పని చేసిందా.. అసలేమైందంటే…
- ముఖ్యమంత్రి కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ
- అడ్డుకున్న పోలీసులు, పీఎస్ కు తరలింపు
- రూ. 60 లక్షలు మోసపోయామని చెప్పిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సీఎం నివాసానికి దగ్గరలో ఓ మహిళ చనిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకున్నారు. తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ, బాధితురాలు తన నుంచి రూ. 60 లక్షలు మోసపోయామని చెప్పింది. పోలీసులు తన మాట వినకపోవడంతో.. తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నదా మహిళ.
లక్నోలోని గౌతమ్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సీఎం నివాసం సమీపంలో ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె దగ్గర ఉన్న బ్యాగులో కిరోసిన్ తో నింపిన బాటిల్ ను తెచ్చుకుని.. తలపై పోసుకుంది. అంటించుకునే సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్దోయ్లోని పిహానీకి చెందిన రోలీ దేవి అనే మహిళ నుంచి హర్దోయ్కు చెందిన విక్కీ మిశ్రా లక్నోలో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. 60 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. తన జీవితాంతం కష్టపడి ఇంటి కోసం దాచుకున్న డబ్బు మొత్తాన్ని తనకిచ్చానని తెలిపింది. అయినప్పటికి ఆమె ఇల్లు రాలేదు.. డబ్బు రాలేదని ఆమె వాపోయింది.
ఇళ్లు రాకపోవడంతో మొదట విక్కీని డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో ఇస్తానని.. తర్వాత తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. దీనిపై ఆమె పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఎవరూ తన మాట వినలేదని… చివరకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవడానికి లక్నో చేరుకున్నాని వెల్లడించింది. ఈ కేసు గురించి హర్దోయ్ పోలీసులకు సమాచారం అందించామని.. ఇన్స్పెక్టర్ రత్నేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
-
5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..