Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
- లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా నీటి మునిగిన ముగ్గురు పిల్లలు
- ప్రవాహంలో మరణించిన ఇద్దరు చిన్నారులు
- గ్రామంలో విషాధ ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
సాలెంపూర్లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్గంజ్ గుర్ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి దిగారు. అనంతరం స్నానం చేసేందుకు ముగ్గురు పిల్లలు దిగారు. ప్రవాహంలో కొట్టుకుని పోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
ఇన్స్పెక్టర్ బ్రజేష్ కుమార్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి చేరుకున్నాడు. కొంత సమయం తర్వాత, గుడ్డు ముగ్గురు పిల్లలతో ఇంటికి బయలుదేరాడు. అయితే, గుడ్డు ముందుకు వెళ్ళగానే, ముగ్గురూ నది వైపు వెళ్లి స్నానం చేయడానికి నీటిలో దూకారు. బలమైన ప్రవాహం కారణంగా, ముగ్గురూ నదిలో కొట్టుకుపోయారు. వెంటనే, అనంతరం నదిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న కేషన్ గుడ్డుకు ఫోన్ చేశాడు. కేషన్ , గుడ్డు పిల్లలను కాపాడటానికి నదిలోకి దూకారు. చాలా ప్రయత్నం తర్వాత, ముగ్గురు పిల్లలను నది నుండి బయటకు తీశారు. హిమాని ,గౌరవ్ నదిలో మునిగి మరణించారు. విరాట్ అనే బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. పిల్లలు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వర్షాకాలంలో పిల్లలను నది ఒడ్డుకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!