Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
- లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా నీటి మునిగిన ముగ్గురు పిల్లలు
- ప్రవాహంలో మరణించిన ఇద్దరు చిన్నారులు
- గ్రామంలో విషాధ ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
సాలెంపూర్లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్గంజ్ గుర్ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి దిగారు. అనంతరం స్నానం చేసేందుకు ముగ్గురు పిల్లలు దిగారు. ప్రవాహంలో కొట్టుకుని పోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇన్స్పెక్టర్ బ్రజేష్ కుమార్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి చేరుకున్నాడు. కొంత సమయం తర్వాత, గుడ్డు ముగ్గురు పిల్లలతో ఇంటికి బయలుదేరాడు. అయితే, గుడ్డు ముందుకు వెళ్ళగానే, ముగ్గురూ నది వైపు వెళ్లి స్నానం చేయడానికి నీటిలో దూకారు. బలమైన ప్రవాహం కారణంగా, ముగ్గురూ నదిలో కొట్టుకుపోయారు. వెంటనే, అనంతరం నదిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న కేషన్ గుడ్డుకు ఫోన్ చేశాడు. కేషన్ , గుడ్డు పిల్లలను కాపాడటానికి నదిలోకి దూకారు. చాలా ప్రయత్నం తర్వాత, ముగ్గురు పిల్లలను నది నుండి బయటకు తీశారు. హిమాని ,గౌరవ్ నదిలో మునిగి మరణించారు. విరాట్ అనే బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. పిల్లలు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వర్షాకాలంలో పిల్లలను నది ఒడ్డుకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!