Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
- లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా నీటి మునిగిన ముగ్గురు పిల్లలు
- ప్రవాహంలో మరణించిన ఇద్దరు చిన్నారులు
- గ్రామంలో విషాధ ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
సాలెంపూర్లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్గంజ్ గుర్ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి దిగారు. అనంతరం స్నానం చేసేందుకు ముగ్గురు పిల్లలు దిగారు. ప్రవాహంలో కొట్టుకుని పోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
ఇన్స్పెక్టర్ బ్రజేష్ కుమార్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి చేరుకున్నాడు. కొంత సమయం తర్వాత, గుడ్డు ముగ్గురు పిల్లలతో ఇంటికి బయలుదేరాడు. అయితే, గుడ్డు ముందుకు వెళ్ళగానే, ముగ్గురూ నది వైపు వెళ్లి స్నానం చేయడానికి నీటిలో దూకారు. బలమైన ప్రవాహం కారణంగా, ముగ్గురూ నదిలో కొట్టుకుపోయారు. వెంటనే, అనంతరం నదిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న కేషన్ గుడ్డుకు ఫోన్ చేశాడు. కేషన్ , గుడ్డు పిల్లలను కాపాడటానికి నదిలోకి దూకారు. చాలా ప్రయత్నం తర్వాత, ముగ్గురు పిల్లలను నది నుండి బయటకు తీశారు. హిమాని ,గౌరవ్ నదిలో మునిగి మరణించారు. విరాట్ అనే బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. పిల్లలు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వర్షాకాలంలో పిల్లలను నది ఒడ్డుకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..