Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
- లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా నీటి మునిగిన ముగ్గురు పిల్లలు
- ప్రవాహంలో మరణించిన ఇద్దరు చిన్నారులు
- గ్రామంలో విషాధ ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
సాలెంపూర్లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్గంజ్ గుర్ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి దిగారు. అనంతరం స్నానం చేసేందుకు ముగ్గురు పిల్లలు దిగారు. ప్రవాహంలో కొట్టుకుని పోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
ఇన్స్పెక్టర్ బ్రజేష్ కుమార్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోని నది ఒడ్డున ఉన్న పొలంలో పని చేస్తున్నాడు. అతని కుమారుడు విరాట్ (4), ఆడుకుంటూ పొరుగున ఉన్న అంకిత్ కుమార్తె హిమాని (4), సాజన్ కుమారుడు గౌరవ్ (4) తో కలిసి పొలంలోకి చేరుకున్నాడు. కొంత సమయం తర్వాత, గుడ్డు ముగ్గురు పిల్లలతో ఇంటికి బయలుదేరాడు. అయితే, గుడ్డు ముందుకు వెళ్ళగానే, ముగ్గురూ నది వైపు వెళ్లి స్నానం చేయడానికి నీటిలో దూకారు. బలమైన ప్రవాహం కారణంగా, ముగ్గురూ నదిలో కొట్టుకుపోయారు. వెంటనే, అనంతరం నదిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న కేషన్ గుడ్డుకు ఫోన్ చేశాడు. కేషన్ , గుడ్డు పిల్లలను కాపాడటానికి నదిలోకి దూకారు. చాలా ప్రయత్నం తర్వాత, ముగ్గురు పిల్లలను నది నుండి బయటకు తీశారు. హిమాని ,గౌరవ్ నదిలో మునిగి మరణించారు. విరాట్ అనే బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. పిల్లలు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వర్షాకాలంలో పిల్లలను నది ఒడ్డుకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!