Crime: ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు?
- కిస్మత్పురా నిర్మానుష్య ప్రాంతం
- బ్రిడ్జి కింద మహిళ డెడ్ బాడీ కలకలం
- నాంపల్లి చెందిన రేష్మ బేగంగా గుర్తింపు
- ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు?
- ఆమెను హత్య చేసింది ఎవరు?
- అనే అంశంపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో మహిళల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వై స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోక ముందే రాజేంద్రనగర్ కిస్మత్పురా వద్ద మరో మహిళ మృతదేహం.. నగ్నంగా పడి ఉంది. ఆ మహిళ ఎవరు? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఆమెను అక్కడే చంపేశారా? ఎక్కడైనా చంపేసి కిస్మత్పురాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో సెప్టెంబర్ 16న గుర్తించారు స్థానికులు. మహిళ డెడ్ బాడీ.. నగ్నంగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు పోలీసులు. చనిపోయిన మహిళను నాంపల్లి చెందిన రేష్మ బేగంగా గుర్తించారు…
Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
కానీ నాంపల్లి నుంచి రాజేంద్రనగర్ కిస్మత్పురా వరకు మహిళ ఎలా వచ్చారు? అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మహిళ మృతదేహం పైన ఎలాంటి దుస్తులు లేకపోవడం.. అతి కిరాతకంగా చంపేయడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు… గుర్తు తెలియని వ్యక్తులు.. ఆటోలో మహిళ డెడ్ బాడీని తీసుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే ఆమె ఒంటిపై దుస్తులు లేవని చెప్పారు. దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం సేకరించారు పోలీసులు. ఆమె ఆఘాపురా నుంచి ఆటోలో కిస్మత్ పురా వచ్చినట్లు చెబుతున్నారు. అక్కడే కల్లు కాంపౌండ్లో కల్లు తాగినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు..? ఆమెను హత్య చేసింది ఎవరు..? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అత్యాచారం, హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు…
Mirai : తేజ నిర్ణయం సక్సెస్.. మిగతా హీరోలు ఫాలో అయితే బెటర్..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!