Attack : యువకుడు పై దాడి.. సీసీ కెమెరాలో విజువల్స్
- యువకుడు పై దాడి.. సీసీ కెమెరాలో విజువల్స్
- కొట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఆలస్యంగా స్పందిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా నడిబొట్టున దాదాపు 200 కోట్ల పైచిలుకు వివాదంలో చిలికి చిలికి గాలి వానగా మారుతుంది .ఈ వివాదంలో పోలీసులు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వివాదం చల్లారటం లేదు. అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదంలో వాటాల పంపిణీలో ప్రముఖ నేతలు జోక్యం చేసుకున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కరించటం పోలీసులకి ఇబ్బందికరంగా మారింది. గత 40 రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. నగరంలోని ప్రముఖ ఏరియా అయిన వీడియోస్ కాలనీలో జరుగుతున్న ఘటనలు రోజురోజుకీ ఉద్రిక్తకంగా మారుతున్నాయి.
గత రాత్రి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కార్పొరేటర్ భర్త మిక్కిలినేని నరేందర్ ని మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు నిన్న బెదిరించటంతో వివాదం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా అదే ఏరియా కార్పోరేటర్ మంజుల భర్త కాంగ్రెస్ నాయకుడు నరేందర్ ని పోలీసులు అదుపులోకి తీసుకోగా అదే సమయంలో అన్నదమ్ములలో ఒక్కరికి మద్దతుగా మహబూబాబాద్ ఏరియా నుంచి వచ్చిన తాళ్లూరి గంగాధర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కు చెందిన వ్యక్తిని తీవ్రంగా కొట్టిన ఘటన జరిగింది.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
కొట్టిన విజువల్స్ సీసీ కెమెరాలు నమోదు అయ్యాయి.. దెబ్బలు తిన్న వ్యక్తి ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గా గుర్తించారు. ఈ సందర్భంగా అల్లంత దూరాన ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి కొడుతున్న వ్యక్తుల పై లాఠీలు జరిపించారు. అయితే పోలీసుల ను కూడా లెక్క చేయకుండా పోలీసుల మీద కూడా విరుచుకుపడేందుకు ఆ వర్గం వారు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాటీలు జులిపించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో కీలకమైన ప్రదేశము లో ఉన్న వీడియోస్ కాలనీలో గత 40 రోజులుగా బయట వ్యక్తుల రాజ్యం కొనసాగుతుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య కూడా ఇక్కడ ఉత్పన్నమైంది.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!