Illegal Affair : ఈమె కామపిశాచికి తక్కువేం కాదు.. మరిది, పెద్ద మరిది.. తరువాత..
- భర్త మృతి తర్వాత మారిన పూజా జీవితం
- మొదటి చిన్న భర్త, తరువాత పెద్దమరిదితో ఎఫైర్
- ఆస్తి కోసం అత్త హత్యకు కుట్ర పన్నిన కోడలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair : ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నుంచి బయటకు వచ్చిన ఈ హత్యకథే కాదు.. ఓ కుటుంబాన్ని చీల్చి చెదరగొట్టిన షాకింగ్ డ్రామా. 29 ఏళ్ల పూజా జాటవ్ అనే యువతి చేసిన పనుల మీద ఓ సినిమానే తీయొచ్చు. భర్తను మట్టికరిపించేసింది.. తర్వాత ఇద్దరు బంధువులతో లివ్-ఇన్ రిలేషన్లు పెట్టుకుంది.. చివరకు ఆస్తి కోసం సొంతగా అత్తనే హత్య చేయించింది!
పూజా మొదట తన భర్తను కాల్చించేసింది. అతడు చనిపోయాక.. మొదట తన మరిది కల్యాణ్తో, అతడు కూడా చనిపోతే.. పెద్ద మరిది సంతోష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే… పెద్ద మరిదికి పెళ్లై ఒక కూతురు కూడా ఉంది. పూజా, సంతోష్ల అక్రమ సంబంధంపై ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పెద్దమరిది భార్య రాగిని సంతోష్తో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
ఇక.. పూజాకు తల్లిలాంటి తన అత్త సుశీలాదేవి తనకు వచ్చే భూమిని అమ్మకుండా అడ్డుకుంటుందని భావించింది. అందుకే తన చెల్లి కమలా, ఆమె ప్రియుడు అనిల్తో కలిసి ప్లాన్ వేసింది. జూన్ 24న ఉదయం సుశీలాదేవిని హత్య చేసి, ఇంట్లో ఉన్న రూ. 8 లక్షల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా..!
అనిల్ పరారీలో ఉండగా.. మంగళవారం రాత్రి బంగారం అమ్మేందుకు వెళ్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతను కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఫలితంగా అనిల్ గాయపడ్డాడు. అతని దగ్గర నుంచి బంగారం, బైక్, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
పూజా చెప్పినదాని ప్రకారం.. తనకు వచ్చే 6 ఎకరాల భూమిని అమ్మేసి గ్వాలియర్లో సెట్ అవ్వాలని ప్లాన్ వేసిందట. కానీ తన అత్త అడ్డుపడటంతో చంపించాలని నిర్ణయించిందట. ప్రస్తుతం పూజా, ఆమె చెల్లి జైలులో ఉన్నారు. గాయపడ్డ అనిల్ను పోలీసులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Workplace Harassment: టాయిలెట్లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..
తాజావార్తలు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!