Tragedy: మరణం కూడా విడదీయలేని బంధం.. గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి
- మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో 60 ఏళ్ల క్రితం ఒక్కటయ్యారు..
- గంటల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు..
- భార్య అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుప్పకూలిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కొందరని మరణంకూడా విడదీయలేదు.. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఉండి.. ప్రమాదంలో ఒకేసారి ప్రమాణాలు విడిచినవారు కొందరైతే.. స్నేహితులు.. లేదా కట్టుకున్నవారు.. పిల్లలు.. ఇలా సన్నిహితులు ప్రాణాలు విడిచిన కొన్ని క్షణాల్లోనే.. ప్రాణాలు వదిలినవారు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది.. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు..
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
మర్రిపూడి మండలం చెంచిరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంచిరెడ్డిపల్లెలో ఉస్తెలమూరి దిబ్బారెడ్డి (85), తిరుపాలమ్మ(75) దంపతులు నివాసం ఉండేవారు.. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తిరుపాలమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగు పడలేదు. పరిస్థితి విషమించి ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుటుంబ సభ్యులు మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, శ్మశాన వాటిక నుంచి తిరిగొచ్చిన గంటలు వ్యవధిలోనే ఆమె భర్త దిబ్బారెడ్డి ఒక్క సారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. చెంచిరెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలమూకున్నాయి.. వెంట వెంటనే తల్లిదండ్రులు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది..
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..