Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
- సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి
- ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్న స్కామర్లు
- చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ 'ఘోస్ట్ హ్యాకర్లు'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంత మంది హ్యాకర్లు చనిపోయిన వారిని కూడా వదలడం లేదు. వాస్తవానికి, స్కామర్ల కొత్త లక్ష్యం చనిపోయిన వ్యక్తులు. అలాంటి హ్యాకర్లను ఘోస్ట్ హ్యాకర్స్ అని పిలుస్తారు. స్కామర్లు అనేక విధాలుగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఈ పద్ధతి కొత్తది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది. ఇందుకోసం హ్యాకర్లు సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచి ఎవరి మరణవార్త వచ్చిన వెంటనే యాక్టివ్ అవుతున్నారు. హ్యాకర్లు ఈ మొత్తం కథనాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
READ MORE: Sobhita: ఖరీదైన ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్తో శోబిత ఫోటోలు.. చైతన్య రియాక్షన్ చూశారా
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఘోస్ట్ హ్యాకర్లు ఎలా పని చేస్తారు?
ఒకరి మరణం గురించి తెలిసిన వెంటనే ఘోస్ట్ హ్యాకర్లు వారి వివరాలు కనుక్కోవడం ప్రారంభిస్తారు. మరణించిన వారి సోషల్ మీడియా ఖాతాలు, ఇతర ఖాతాలను పరిశీలిస్తారు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. ఉదాహరణకు..వారి సోషల్ మీడియాను స్కాన్ చేయడం ద్వారా అన్ని వివరాలను సేకరిస్తారు. దీని తర్వాత వారు నగదు దోచేందుకు పాత ట్రిక్స్ను అవలంబిస్తారు. వారు హార్డ్ పాస్వర్డ్లను క్రాక్ చేయడానికి, భద్రతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
READ MORE: Jishnu Dev Varma: ఖైరతాబాద్ బడా గణేష్కు గవర్నర్ ప్రత్యేక పూజలు..
ఈ హ్యాకర్లు చేతిలో ఉన్న చనిపోయిన వ్యక్తి యొక్క సమాచారం ద్వారా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు స్పామ్, స్కామ్ లేదా హానికరమైన సందేశాలను పంపడానికి సులభంగా యాక్సెస్ను పొందుతుంది. ఈ హ్యాకర్లకు ముఖ్యమైన లక్ష్యం డబ్బు సంపాధించడం. మరణించిన వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించడం ద్వారా వారి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డ్లు, రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ హ్యాకర్ల యొక్క అతిపెద్ద లక్ష్యం గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆన్లైన్ ఖాతాలు. మరణించిన వ్యక్తి యొక్క అన్ని సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలను తిరిగి పనిచేసేలా చేసి వారి వివరాలు తీసుకుంటారు. దానికి తోడు వారి మొబైల్ నంబర్ను కూడా పొందుతారు. దీని ద్వారా వారి పని ఇంకా సులభంగా మారుతుంది. అందుకే వారి నంబరును బ్లాక్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!