Bengaluru: రూ.17లక్షల ఖరీదైన పట్టుచీరలు లూటీ.. చివరికిలా దొరికిపోయారు!
- బట్టల షాపుల్లో మహిళల ముఠా చోరీలు
- 17 లక్షల ఖరీదైన పట్టుచీరలు లూటీ
- సిబ్బంది అప్రమత్తతతో పట్టుబడ్డ ముఠా
- నలుగురు అరెస్ట్.. ఇద్దరు పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖరీదైన పట్టుచీరలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.17.5 లక్షల విలువైన 38 పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rain Alert to Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మహిళలు ముఠాగా ఏర్పడి పలు దుకాణాల్లో పట్టుచీరలను దొంగిలిస్తున్నారు. అప్పటికే పలు షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. మొత్తానికి పాపం పండి అడ్డంగా బుక్కయ్యారు. జేపీ నగర్లోని ఓ దుకాణంలోకి ప్రవేశించిన ముఠా.. కొందరు చీరలు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ.. ఇంకొందరు సిబ్బంది దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి 38 పట్టుచీరలను ముఠా నొక్కేసింది. అయితే సిబ్బందిలో కొందరికి వీళ్ల కదలికలపై అనుమానం వచ్చి బయటకు వెళ్లే మార్గంలో తనిఖీ చేయగా లూటీ చేసిన చీరలు బయటపడ్డాయి. దాదాపు రూ.17.5లక్షల ఖరీదైన పట్టుచీరలను దొంగిలించారు. దీంతో దుకాణం యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద తెలిపారు. విచారణలో ఇప్పటికే పలు షాపుల్లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్లుగా తేలిందని పోలీసులు చెప్పారు. దొంగలించిన పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Rekha Nair: తమిళ లైంగిక వేధింపుల లిస్టు తీస్తే 500 మంది ఇరుక్కుంటారు.. నటి సంచలనం
తాజావార్తలు
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!