Cyber Fraud: ఎందిరయ్యా.. ఇది.. చాయ్ అమ్మే వ్యక్తి దగ్గర రూ. 1.05 కోట్లు..
- సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో..
- బయటపడిన అసలు విషయం
- 85 ATM కార్డులు, 75 పాస్బుక్లు, 28 చెక్బుక్లు,
- ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ గోపాల్గంజ్లో చాయ్ అమ్మే వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల నగదు, నగలను గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also:Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాల్గంజ్లో పోలీసులు సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో టీ దుకాణం యజమాని ఇంటి నుండి రూ. 1.05 కోట్ల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్బుక్లు, 28 చెక్బుక్లు, రెండు ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక లగ్జరీ కారును పోలీసు బృందం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వసూలు చేయడానికి, నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Read Also: Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును సేకరించి.. ఆపై నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు తేలింది. రాష్ట్రం దాటి విస్తరించి ఉన్న ఈ నెట్వర్క్లో ఇంకా అనేక మంది వ్యక్తులు పాల్గొనవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి సమయంలో స్వాధీనం చేసుకున్న ఏటీఎం కార్డులు, పాస్బుక్లను పరిశీలించినప్పుడు, వారిలో ఎక్కువ మంది బెంగళూరుకు చెందినవారని సైబర్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఖాతాలు జాతీయ సైబర్ నెట్వర్క్కు అనుసంధానించబడి ఉన్నాయా లేదా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో, సైబర్ మోసానికి సంబంధించిన భారీ మొత్తంలో నగదు, నగలు, వస్తువులను కనుగొన్న తర్వాత, ఆదాయపు పన్ను శాఖ, ATS బృందాలు కూడా గోపాల్గంజ్కు చేరుకుని అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!