Cyber Fraud: ఎందిరయ్యా.. ఇది.. చాయ్ అమ్మే వ్యక్తి దగ్గర రూ. 1.05 కోట్లు..
- సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో..
- బయటపడిన అసలు విషయం
- 85 ATM కార్డులు, 75 పాస్బుక్లు, 28 చెక్బుక్లు,
- ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం
బీహార్ గోపాల్గంజ్లో చాయ్ అమ్మే వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల నగదు, నగలను గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also:Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం
Also Read
- Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాల్గంజ్లో పోలీసులు సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో టీ దుకాణం యజమాని ఇంటి నుండి రూ. 1.05 కోట్ల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్బుక్లు, 28 చెక్బుక్లు, రెండు ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక లగ్జరీ కారును పోలీసు బృందం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వసూలు చేయడానికి, నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Read Also: Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును సేకరించి.. ఆపై నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు తేలింది. రాష్ట్రం దాటి విస్తరించి ఉన్న ఈ నెట్వర్క్లో ఇంకా అనేక మంది వ్యక్తులు పాల్గొనవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి సమయంలో స్వాధీనం చేసుకున్న ఏటీఎం కార్డులు, పాస్బుక్లను పరిశీలించినప్పుడు, వారిలో ఎక్కువ మంది బెంగళూరుకు చెందినవారని సైబర్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఖాతాలు జాతీయ సైబర్ నెట్వర్క్కు అనుసంధానించబడి ఉన్నాయా లేదా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో, సైబర్ మోసానికి సంబంధించిన భారీ మొత్తంలో నగదు, నగలు, వస్తువులను కనుగొన్న తర్వాత, ఆదాయపు పన్ను శాఖ, ATS బృందాలు కూడా గోపాల్గంజ్కు చేరుకుని అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Anupam Kher: విజయాన్ని వాయిదా వేయొచ్చు.. కానీ ఓటమిని కాదు.. బెంగాల్ గెలుపుపై అనుపమ్ ఖేర్ సెన్సేషనల్ పోస్ట్!
-
TVK Vijay-Rahul Gandhi: విజయ్కు రాహుల్గాంధీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
-
NSE Introduces Electronic Gold: డిజిటల్ యుగంలోకి బంగారం.. ఈజీఆర్లను ప్రవేశపెట్టిన NSE..
-
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
-
Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!