Cyber Fraud: ఎందిరయ్యా.. ఇది.. చాయ్ అమ్మే వ్యక్తి దగ్గర రూ. 1.05 కోట్లు..
- సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో..
- బయటపడిన అసలు విషయం
- 85 ATM కార్డులు, 75 పాస్బుక్లు, 28 చెక్బుక్లు,
- ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ గోపాల్గంజ్లో చాయ్ అమ్మే వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల నగదు, నగలను గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also:Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం
Also Read
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాల్గంజ్లో పోలీసులు సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో టీ దుకాణం యజమాని ఇంటి నుండి రూ. 1.05 కోట్ల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్బుక్లు, 28 చెక్బుక్లు, రెండు ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక లగ్జరీ కారును పోలీసు బృందం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వసూలు చేయడానికి, నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Read Also: Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును సేకరించి.. ఆపై నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు తేలింది. రాష్ట్రం దాటి విస్తరించి ఉన్న ఈ నెట్వర్క్లో ఇంకా అనేక మంది వ్యక్తులు పాల్గొనవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి సమయంలో స్వాధీనం చేసుకున్న ఏటీఎం కార్డులు, పాస్బుక్లను పరిశీలించినప్పుడు, వారిలో ఎక్కువ మంది బెంగళూరుకు చెందినవారని సైబర్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఖాతాలు జాతీయ సైబర్ నెట్వర్క్కు అనుసంధానించబడి ఉన్నాయా లేదా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో, సైబర్ మోసానికి సంబంధించిన భారీ మొత్తంలో నగదు, నగలు, వస్తువులను కనుగొన్న తర్వాత, ఆదాయపు పన్ను శాఖ, ATS బృందాలు కూడా గోపాల్గంజ్కు చేరుకుని అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!
-
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
-
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
-
Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
-
Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!