Cyber Fraud: ఎందిరయ్యా.. ఇది.. చాయ్ అమ్మే వ్యక్తి దగ్గర రూ. 1.05 కోట్లు..
- సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో..
- బయటపడిన అసలు విషయం
- 85 ATM కార్డులు, 75 పాస్బుక్లు, 28 చెక్బుక్లు,
- ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ గోపాల్గంజ్లో చాయ్ అమ్మే వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల నగదు, నగలను గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also:Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాల్గంజ్లో పోలీసులు సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో టీ దుకాణం యజమాని ఇంటి నుండి రూ. 1.05 కోట్ల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్బుక్లు, 28 చెక్బుక్లు, రెండు ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక లగ్జరీ కారును పోలీసు బృందం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వసూలు చేయడానికి, నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Read Also: Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుండి డబ్బును సేకరించి.. ఆపై నగదు లావాదేవీలు నిర్వహించడానికి సైబర్ మోసాన్ని ఉపయోగించినట్లు తేలింది. రాష్ట్రం దాటి విస్తరించి ఉన్న ఈ నెట్వర్క్లో ఇంకా అనేక మంది వ్యక్తులు పాల్గొనవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి సమయంలో స్వాధీనం చేసుకున్న ఏటీఎం కార్డులు, పాస్బుక్లను పరిశీలించినప్పుడు, వారిలో ఎక్కువ మంది బెంగళూరుకు చెందినవారని సైబర్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఖాతాలు జాతీయ సైబర్ నెట్వర్క్కు అనుసంధానించబడి ఉన్నాయా లేదా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో, సైబర్ మోసానికి సంబంధించిన భారీ మొత్తంలో నగదు, నగలు, వస్తువులను కనుగొన్న తర్వాత, ఆదాయపు పన్ను శాఖ, ATS బృందాలు కూడా గోపాల్గంజ్కు చేరుకుని అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!