Home
Andhra Pradesh News
B Tech Student Commits Suicide In Giet College Hostel In Rajanagaram East Godavari District
AP Crime: హాస్టల్లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
- బీటెక్ విద్యార్థిని కాలేజీ హాస్టల్ లో ఆత్మహత్య..
- హాస్టల్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని..
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీలో ఘటన..
AP Crime: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన చోటు చేసుకున్న ఘటన రాజానగరం గైట్ కాలేజీల్లో కలకలం సృష్టించింది.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) కాలేజీ హాస్టల్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం నెల్లూరు జిల్లా, నరసాపురం మండలం, గుడ్లూరు గ్రామం.. అయితే, ఫస్ట్ సెమిస్టర్ లో నాలుగు పరీక్షలలో ఫెయిల్ అవ్వడంతో ప్రగతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఆవేదనకు గురైన ఆ విద్యార్థిని.. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది.. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Usha Vance: భారత్ టూర్ విశేషాలను నెమరువేసుకున్న ఉషా వాన్స్
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!