మద్యం మత్తుకు బలైన మరో నిండు ప్రాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన, చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నాకానీ కొందరు మారడం లేదు. వారి జల్సాల కోసం మరొకరి ప్రాణాలు తీస్తూ నిందితులుగా మారుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దంటూ ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే ఘట్కేసర్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి నిఖిల్రెడ్డి మద్యం సేవించి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్పై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. దీంతో బైక్పై ఉన్న దంపతుల్లో భార్యకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త హనుమాన్ దాస్కు కూడా తలకు తీవ్రమైన గాయాలవడంతో గమనించిన స్థానికులు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Also Read
పారిపోతున్న నిందితుడు నిఖిల్రెడ్డిని వెంటాడి మరీ స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న హనుమాన్ దాస్కు వైద్యలు ఆపరేషన్ చేయాలని, రూ.15లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. నిందితుడు నిఖిల్రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలంటూ హనుమాన్ దాస్ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!