Daughters Kill Mother: సొంత తల్లినే చంపేసిన కూతుళ్లు.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్!
- బాటజంగాలపాలెంలో మహిళ హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు..
- మృతురాలి సొంత కుమార్తెలు, మరిదే హంతకులుగా తేల్చిన పోలీసులు..
- మృతురాలు విశాఖలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్కు చెందిన బంకిళ సంతుగా గుర్తింపు..
- ఆస్తి తగాదాలు, తల్లిపై కోపంతో చిన్నాన్న సహాయంతో హత్య చేసిన కూతుర్లు: పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daughters Kill Mother: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం దగ్గర గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో షాకింగ్ విషయాలను బయటకు వచ్చాయి. అయితే, పోలీసుల విచారణలో మృతురాలి సొంత కుమార్తెలు, ఆమె మరిది హంతకులుగా తేలారు. కాగా, హత్యకు గురైన మహిళ విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం రాజీవ్నగర్కు చెందిన బంకిళ సంతు (సంతోషమ్మ)గా పోలీసులు గుర్తించారు.
Read Also: Asia Cup 2025: ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్.. కానీ..!
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
అయితే, ఆస్తి తగాదాలు, తల్లి ప్రవర్తనపై తీవ్ర అసహనంతో చిన్నాన్న సహాయంతో తల్లి సంతు హత్యకు కూతుళ్లు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి టవల్తో మెడ బిగించి దారుణంగా హత్య చేశారు అని వెల్లడించారు. అంతటితో ఆగకుండా, నిందితులు ఆ శవాన్ని షిఫ్ట్ కారులో తీసుకు వెళ్లి, బాటజంగాలపాలెం దగ్గర పెట్రోలు పోసి తగలబెట్టేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!