Agra: భార్య గుడికి.. తల్లి, కొడుకును హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారవేత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agra: ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
ఒక బిజినెస్ డీల్లో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్నానని, అప్పులు చేశానని వ్యాపారవేత్త తరుణ్ చెబుతున్న వీడియో అతని మొబైల్ ఫోన్లో పోలీసులకు లభించింది. ఈ వీడియో ఆధారంగా తరుణ్ హత్యలు చేసి, ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాను తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానని తెలుసని, అయితే తాను చేయగలిగింది ఏమీ లేదని వీడియోలో పేర్కొన్నాడు.
Also Read
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
Read Also: Pushkar Singh Dhami: పోలీసులు సజీవ దహనానికి ప్రయత్నించారు.. వారిని వదిలిపెట్టేది లేదు..
హత్యల సమయంలో తరుణ్ భార్య రజనీ ఖాతు శ్యామ్ స్థానిక ఆలయంలో దేవుడి దర్శనానికి వెల్లింది. 15 ఏళ్ల క్రితం తరుణ్తో రజనీ వివాహం జరిగింది. డీసీపీ ఆగ్రా సూరజ్ కుమార్ మాట్లాడుతూ.. తరుణ్ మృతదేహం మొదటి అంతస్తులో ఉరేసుకున్న స్థితిలో లభించిందని, అతని తల్లి బ్రజేష్ దేవీ, 12 అతని కొడుకు 12 ఏళ్ల కుశాగ్రా గ్రౌండ్ ఫ్లోర్లో విగతజీవులుగా పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిద్దరిపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. వాంతులు, గోళ్ల రంగు నీలి కలర్లోకి మారాయి. తరుణ్ భార్యను కూడా చంపాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రజనీ అతని కోడలు గుంజన్తో కలిసి ఆలయానికి వెళ్లడంతో బతికిపోయింది. ఉదయం ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషి ముందుగా ఈ దారుణాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. తరుణ్ తండ్రి కొన్ని నెలల క్రితమే చనిపోయాడని డీసీపీ తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!