Crime: మొదట ప్రపోజ్ చేస్తాడు.. తిరస్కరిస్తే చంపేస్తాడు.. సీరియల్ కిల్లర్ కథ
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో అరెస్టయిన సీరియల్ కిల్లర్
- కిల్లర్ విన్యాసాలు చూసి అందరూ షాక్
- మధ్య వయస్కులైన మహిళలు టార్గెట్
- ఫస్ట్ వారికి ప్రపోజ్ చేసేవాడు
- నిరాకరిస్తే చంపెసే వాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో అరెస్టయిన సీరియల్ కిల్లర్ విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మధ్య వయస్కులైన మహిళలను ఒంటరిగా కనబడితే వారికి ప్రపోజ్ చేసేవాడు. ఆ మహిళ తన ప్రపోజల్ ను తిరస్కరిస్తే చంపేస్తాడు. మొదట మహిళను గొంతు నులిమి చంపడం.. లేదా చీరతో ఆమె మెడకు ముడి వేసి ప్రాణాలు తీయడం చేశాడు. బరేలీకి 25 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది మంది మహిళలను ఇలాగే చంపాడు.
READ MORE: Jeedimetla Accident: ప్రాణం తీసిన అతివేగం.. కారు ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్..
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
ఆ సీరియల్ కిల్లర్ పేరు కుల్దీప్ కుమార్ గంగ్వార్. ఇంత ప్రమాదకరంగా ఎలా మారాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శిష్గఢ్, షాహి పోలీస్స్టేషన్ పరిధిలో మహిళల హత్యల కేసులో కులదీప్ కుమార్ గంగ్వార్ను పోలీసులు అరెస్టు చేశారు. అతను నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బకర్గంజ్ గ్రామ నివాసి. విచారణలో..నిందితుడు కుల్దీప్ తనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారని, అతని తల్లి చనిపోయిందని చెప్పాడు.
READ MORE: Saina Nehwal: విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి: సైనా
2014లో నిందితుడి వివాహం..
తనకు 2014లో వివాహమైందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. భార్యతో కూడా మామూలుగా ప్రవర్తించలేదు. ఆమె నిందితుడితో ఉండటానికి నిరాకరించినా..అతడు విడిచిపెట్టలేదు. ఆమెను కూడా కొట్టేవాడు. అతని హింసాత్మక ధోరణులతో విసుగు చెంది.. అతని భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం విడిచిపెట్టింది. ఈ కారణాల వల్ల కుల్దీప్ గంగ్వార్ గంజాయి, సల్ఫా, మద్యం మొదలైనవాటిని సేవించడం ప్రారంభించాడు.
READ MORE: Bomb Threat : నా బ్యాగ్లో బాంబు ఉంది.. కొచ్చి ఎయిర్పోర్టులో ప్రయాణికుడు అరెస్ట్
ఈ నిందితుడిని పట్టుకోవడానికి 22 బృందాలు..
ఈ సైకో కిల్లర్ను అరెస్టు చేసేందుకు ‘ఆపరేషన్ తలాష్’ ప్రారంభించామని, ఇందులో 22 బృందాలుగా ఏర్పడి 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు. ఇందుకోసం 600కు పైగా కొత్త కెమెరాలను అమర్చారు. 1500 పాత సీసీ కెమెరాల సాయం తీసుకుని 1.5 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ల డేటాను వెలికితీసి నిఘా పెట్టగా.. అప్పుడే నిందితులను పోలీసులు చేరుకోగలిగారు.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?