Crime: సె** వర్కర్ తో డబ్బుల విషయంలో గొడవ.. మహిళను ముక్కలుగా నరికి ఆపై..
- తమిళనాడులో దారుణ ఘటన
- మహిళను అత్యంత కిరాతకంగా చంపిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజధాని చెన్నైలో సంచలన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి సె** వర్కర్ మహిళను సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచిలోనింపి పాడేశాడు. నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఏం జరిగిందంటే.. సెప్టెంబర్ 18న చెన్నైలోని తొరైపాక్కం సమీపంలో పాడుబడిన ట్రాలీలో మహిళ మృతదేహం లభ్యమైంది. సమీపంలో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ట్రాలీపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాలీపై ఉన్న బ్యాగ్ని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది.
READ MORE: Balineni Srinivasa Reddy: కాసేపట్లో జనసేన అధినేతతో బాలినేని భేటీ..
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
మృతురాలిని 32 ఏళ్ల దీపగా గుర్తించారు
మృతదేహం పరిస్థితి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. హత్యానంతరం మహిళను బ్యాగులో నింపేందుకు వీలుగా ముక్కలుగా నరికాడు. ఈ కేసులో చెన్నై పోలీసులు వేగంగా వ్యవహరించి నిందితులను గురువారం అరెస్టు చేశారు. మృతి చెందిన మహిళను 32 ఏళ్ల దీపగా గుర్తించారు. ఆమె మనాలి వాసిగా గుర్తించారు. ఆమె ఒక సె** వర్కర్ అని పోలీసుల తేల్చారు.
READ MORE: Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బ్రోకర్ సలహా మేరకు దీప తోరైపాక్కం వెళ్లింది..
బ్రోకర్ సలహా మేరకు దీపా తోరైపాక్కం వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో సోదరుడు ఫోన్ చేయగా మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఓ యాప్ ద్వారా లొకేషన్ కనుగొని తోరైపాక్కంలో ఉన్నట్లు గుర్తించాడు. తన సోదరి మిస్సింగ్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం తోరైపాక్కం పోలీసులు ట్రాలీలో దీప మృతదేహాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దీంతో శివగంగై జిల్లాకు చెందిన ప్రధాన అనుమానితుడు మణికందన్ అని సమాచారం అందింది. మణికందన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో… మణికందన్ మొదట మహిళను హత్య చేసినట్లు ఖండించాడు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో.. హత్య చేసింది తానేనని అంగీకరించాడు. డబ్బుల విషయంలో దీపతో గొడవ జరిగిందని చెప్పారు. ఈ గొడవలో దీపను సుత్తితో కొట్టి హత్య చేశాడు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!