REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
- తగ్గిన రెపో రేటు
- 6.50% నుంచి 6.25%కి తగ్గుదల
- అసలు రెపో రేటు అంటే ఏంటి?
- దీని ప్రభావం సామాన్యులపై ఏ మేరకు ఉంటుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
రెపో రేటు అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులు అప్పులు తీసుకుంటాయి. ఈ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. రేపో రేటునను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఆర్బీఐ తక్కువ రేటుకు రుణాలు ఇస్తే, బ్యాంకులు కూడా వినియోగదారులకు తక్కువ రేటుకు రుణాలు అందిస్తాయి. ఇందులో గృహ రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం మొదలైనవి ఉంటాయి. రెపో రేటు తగ్గింపు వల్ల మధ్యతరగతి వారికి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఇది ఈఎంఐ భారాన్ని కూడా బ్యాంకులు తగ్గించగలవు.. కానీ ఇక్కడే ఓ తిరకాసు కూడా ఉంది. ఒక్కోసారి రెపో రేటు తగ్గించినా బ్యాంకులు మాత్రం.. వాటి ప్రయోజనాలను సామాన్యులకు అందించక పోవచ్చు. ఇందుకు బదులుగా బ్యాంకులు తమ ఆదాయం పెంచుకోవాలని చూస్తాయి. అంటే రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపైనే ఆధారపడి ఉంటుంది.
READ MORE: Netflix: నెట్ ఫ్లిక్స్ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టిందే!
ఇదిలా ఉండగా.. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. రెపో రేటు చివరిసారిగా మే 2020లో 0.40% తగ్గింది. ఆ తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించారు. 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచింది. చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 2024లో జరిగింది.
తాజావార్తలు
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్తో భారీ హైప్
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!