Sleeping in Office: బంపర్ ఆఫర్.. ఆఫీసులో రోజూ అరగంట నిద్రపోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. వేక్ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు తగినంత విశ్రాంతి అవసరమని భావించి ఆఫీసులో నిద్రపోయేందుకు అనుమతి ఇస్తూ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ప్రాజెక్టులకు అనుగుణంగా విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది.. తద్వారా నిద్రకు దూరం అవుతారని సదరు కంపెనీ తెలిపింది. దీంతో ఉద్యోగులకు పగటి నిద్ర విషయంలో ఇన్నాళ్లు న్యాయం చేయలేకపోయామని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుని ఉద్యోగులు రోజూ అరగంట పాటు ఆఫీసులో నిద్రపోయే అవకాశాన్ని కల్పిస్తు్న్నట్లు వివరించింది.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
నిద్రమత్తులో ఉండే ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరని.. అప్పుడు పనిప్రభావం ప్రాజెక్టుపై పడుతుందని వేక్ఫిట్ సొల్యూషన్స్ సంస్థ తెలిపింది. అదే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మిగతా వర్కింగ్ అవర్స్లో ఉద్యోగులు బాగా పని చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు నాసా అధ్యయన ప్రకారం వర్కింగ్ అవర్స్లో ఉద్యోగులు 26 నిమిషాల పాటు నిద్రిస్తే 33 శాతం వారి పనితీరు మెరుగైందని స్పష్టమైంది.
Andhra Pradesh: ఈ ఆర్టీసీ డ్రైవర్ ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..!!
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!