New SIM card rules: సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్.. అలా చేశారో మీ సిమ్ కార్డు బ్లాక్..!
- సెప్టెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్..
- వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్.. ప్రమోషనల్ కాల్స్ చేస్తే..
- ఆ టెలికం ప్రొవైడర్ నంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New SIM card rules: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా డెవలప్మెంట్ చెందిందో చూస్తూన్నాం.. అయితే, ఇటీవల ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. చాలా మంది సైబర్ మోసాల బారిన పడి తమ ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. ఈ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ప్లాన్స్తో ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్రాయ్ పేర్కొనింది. ఇక, ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ కొత్త రూల్ ను అమల్లోకి తీసుకొస్తోంది. టెలికాం రంగంలో మోసపూరిత కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి.. ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
Read Also: IND vs AUS Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన మాజీ దిగ్గజం
Also Read
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
అయితే, నకిలీ స్పామ్ కాల్స్ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రాయ్ కొత్త రూల్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్పామ్ కాల్స్ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్లిస్టులో చేర్చాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కస్టమర్ల సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేయబోతుందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్కు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!