New SIM card rules: సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్.. అలా చేశారో మీ సిమ్ కార్డు బ్లాక్..!
- సెప్టెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్..
- వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్.. ప్రమోషనల్ కాల్స్ చేస్తే..
- ఆ టెలికం ప్రొవైడర్ నంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New SIM card rules: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా డెవలప్మెంట్ చెందిందో చూస్తూన్నాం.. అయితే, ఇటీవల ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. చాలా మంది సైబర్ మోసాల బారిన పడి తమ ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. ఈ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ప్లాన్స్తో ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్రాయ్ పేర్కొనింది. ఇక, ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ కొత్త రూల్ ను అమల్లోకి తీసుకొస్తోంది. టెలికాం రంగంలో మోసపూరిత కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి.. ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
Read Also: IND vs AUS Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన మాజీ దిగ్గజం
Also Read
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
అయితే, నకిలీ స్పామ్ కాల్స్ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రాయ్ కొత్త రూల్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్పామ్ కాల్స్ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్లిస్టులో చేర్చాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కస్టమర్ల సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేయబోతుందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్కు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!