Top-3: టాప్-3 కంపెనీలు.. టాప్-3 సంపన్న మహిళలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Top Brands: మన దేశంలో బిస్కెట్లు తినేవారికి, పాలు తాగేవారికి పార్లే, అమూల్, బ్రిటానియా కంపెనీల ప్రొడక్టులు బాగానే పరిచయం. ప్రతిఒక్కరూ ఈ మూడింటిలో కనీసం ఒక కంపెనీ ప్రొడక్ట్ అయినా కొంటారు. ఇండియాలోని ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో ఎక్కువ మంది ఎంచుకునేది ఈ మూడు బ్రాండ్లే. కాంతర్ రిపోర్ట్-2021లో ఇవి టాప్-3లో నిలిచాయి. కన్జ్యూమర్ రీచ్ పాయింట్ల(సీపీఆర్)ను బట్టి ఈ ర్యాంక్లను కేటాయించారు. ఈ లిస్టులో పార్లే సంస్థ గత పదేళ్ల నుంచి టాప్-1లో కొనసాగుతుండటం విశేషం. పార్లే పొందిన పాయింట్లు 6531 మిలియన్లు. 5561 మిలియన్ పాయింట్లతో అమూల్ 2వ స్థానంలో ఉంది. 5370 మిలియన్ పాయింట్లతో బ్రిటానియా 3వ స్థానాన్ని ఆక్రమించింది.
OPPO Company: చైనా కంపెనీ ‘ఒప్పొ’ చూపు.. ఇండియా వైపు. రూ.475 కోట్ల పెట్టుబడి
Also Read
- Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
మరో ముగ్గురు మహిళా సంపన్నులు
మన దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాలో మరో ముగ్గురు చోటు సంపాదించారు. వాళ్లే.. దివ్యా గోకుల్నాథ్, రుచి కల్రా, నేహా బన్సాల్. కొటక్ హురున్ రూపొందించిన జాబితాలో వీళ్లు ‘స్టార్టప్ల వ్యవస్థాపకుల కేటగిరీ’లో టాప్-3 స్థానాలను ఆక్రమించారు. తద్వారా.. సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నోళ్లకు ఈ ముగ్గురూ ఆదర్శంగా నిలిచారు. దివ్యా గోకుల్నాథ్.. బైజూస్ కోఫౌండర్గా ఫేమస్గా కాగా ఆఫ్బిజినెస్, ఆక్సీజో అనే రెండు యూనికార్లను భర్తతో కలిసి ప్రారంభించి రుచి కల్రా ఈ ఫీట్ సాధించారు. “లెన్స్కార్ట్” కోఫౌండర్గా నేహా బన్సాల్ అందరికీ పరిచయమున్న వ్యక్తే కావటం గమనార్హం.
సన్ ఫార్మా లాభం రూ.2061 కోట్లు
సన్ ఫార్మా కంపెనీ లాభం ఏడాది కాలంలో 43% పెరిగింది. ఈ మేరకు ఆ సంస్థ జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలలతో పోల్చితే ఈసారి రూ.2061 కోట్ల అధిక లాభాన్ని ఆర్జించింది. కంపెనీ రెవెన్యూ 11 శాతం పెరిగింది. 2021లో సంస్థ ఆదాయం రూ.9719 కోట్లు మాత్రమే కాగా ఈసారి రూ.10,762 కోట్లకు చేరింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!