CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
- రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం
- ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు
- కానీ ధనవంతులపై ఎలాంటి ప్రభావం చూపని ద్రవ్యోల్బణం
- ఈ ఏడాది త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు
- ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8500 విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఓ వైపు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు దేశంలోని ధనవంతులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ (CBRE) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని ధనవంతులు విలాసవంతమైన ఆస్తులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో (జనవరి నుంచి జూన్) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వార్షిక ప్రాతిపదికన రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల విక్రయాలు 27% పెరిగాయి. ఈ నగరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలో మొత్తం 8,500 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. అమ్మకాలలో 84% దోహదపడింది.
READ MORE: IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
Also Read
- NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
- IPO Listing: భారత్లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలో మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
- SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్ట విక్రయాలు..
జనవరి-జూన్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో గరిష్టంగా 3,300 లగ్జరీ ఇళ్లు విక్రయించబడ్డాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 14 శాతం ఎక్కువ. ముంబైలో విక్రయాలు కూడా 14 శాతం పెరిగి 2,500 యూనిట్లకు చేరుకోగా.. హైదరాబాద్లో విక్రయాలు 44 శాతం పెరిగి 1,300 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నై మరియు కోల్కతాలో వరుసగా 100 మరియు 200 ఇళ్ళు అమ్ముడయ్యాయి. పుణెలో విక్రయాలు 450 శాతం పెరిగి 1,100 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో అమ్మకాలు జరగలేదు.
READ MORE:Puja Khedkar: ఒక్క ట్వీట్ తో ఐఏఎస్ పోస్ట్ ఊస్ట్.. ఆ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరంటే.. ?
నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల..
ఇళ్లకు అధిక డిమాండ్ కారణంగా టాప్ 30 టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు నాలుగేళ్లలో 94 శాతం పెరిగాయి. డేటా అనలిస్ట్ కంపెనీ ప్రాప్ ఈక్విటీ(PropEquity) ప్రకారం.. 2023-24లో ప్రాజెక్ట్ల సగటు ఆఫర్ ధర 2019-20 రేట్ల కంటే చాలా ఎక్కువ. విలాసవంతమైన ఆస్తుల విక్రయానికి సంబంధించి.. క్రెడాయ్ ఎన్ సీఆర్ (NCR) ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. “విలాసవంతమైన ఆస్తి పట్ల పెరుగుతున్న ఆసక్తి సంపన్నమైన భారత ఆర్థిక వ్యవస్థకు సంకేతం. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ వృద్ధి సానుకూల సంకేతం. ప్రజల వద్ద డబ్బు ఉంది. అందుకే వారు ఇప్పుడు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన జీవితం వైపు పయనిస్తున్నారు. ” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!