స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్లో లిస్టింగ్కు రానున్న ఏడు కంపెనీలు
నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్లో సందడి నెలకొననుంది. ఇప్పటికే పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకురాగా, తాజాగా మరికొన్ని కంపెనీలు రానున్నాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్లో ఏడుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి విలువ దాదాపు రూ.27000 కోట్లకు పైగా ఉండనుంది. నవంబర్లో పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీల్లో పేటీం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్టెక్ ప్రథమార్థంలోనే లిస్టింగ్ అవ్వనున్నాయి.
వీటితో పాటు కేఎఫ్సీ, పిజ్జాహట్ అవుట్ లెట్లను నిర్వహించే సఫైర్పుడ్స్ ఇండియా, ఎస్జేఎస్ ఎంటర్ ప్రైజెస్, మైక్రో క్రిస్టలైన్ సెల్యూలోజ్ తయారీ సంస్థ సిగాచీ ఇండస్ట్రీస్ ఇష్యూకు రానున్నాయి. ఇప్పటికే ఈ- టెయిలర్నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ సేల్ మొదలు పెట్టాయి. నవంబర్1న నైకా, 2న ఫినో సబ్స్ర్కిప్షన్ సేల్స్ ముగుస్తాయి. నైకా రూ.5,352 కోట్లు, ఫినోబ్యాంక్ రూ.1200 కోట్ల విలువతో ఐపీవోకు రానున్నాయి.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
నవంబర్లో లిస్ట్ అవుతున్న ఏడు కంపెనీల ఐపీఓ విలువ రూ.33.500 కోట్లుగా ఉంది. 2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు మార్కెట్లో నమోదు అయ్యాయి. రూ.66,915కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఐపీఓ విలువ రూ. లక్ష కోట్లకు చేరుకుంటుందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!