Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Irctc Fund Raising Plan To Earn Thousand Crores With Passenger Data

IRCTC Fund raising: ప్రయాణికుల డేటాతో వెయ్యి కోట్లు.. ఐఆర్‌సీటీసీ ఫండ్‌ రైజింగ్‌ ప్లాన్‌.

Published Date :August 19, 2022 , 11:46 am
By Akkirala Kondala Rao
IRCTC Fund raising: ప్రయాణికుల డేటాతో వెయ్యి కోట్లు.. ఐఆర్‌సీటీసీ ఫండ్‌ రైజింగ్‌ ప్లాన్‌.
  • Follow Us :
  • google news
  • dailyhunt

IRCTC Fund raising: ఇండియన్‌ రైల్వేస్‌కి టికెట్‌ బుకింగ్‌ సర్వీస్‌ అందిస్తున్న ఐఆర్‌సీటీసీ.. ప్రయాణికుల సమాచారంతో వెయ్యి కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కన్సల్టెంట్‌ని ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ కంపెనీలతో నిర్వహించే బిజినెస్‌ కార్యకలాపాల్లో భాగంగా ఈ ప్యాసింజర్‌ డేటాని ఇచ్చిపుచ్చుకోనుంది. అయితే ఈ ప్రక్రియలో కన్జ్యూమర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకూడదంటూ షరతు పెట్టింది.

‘విండ్‌ఫాల్‌’లో కోత

Also Read

  • AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
  • Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
  • Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
  • Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్‌.. పాన్‌ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!

కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌లో కోత పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై ఇప్పటివరకు విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను టన్నుకు 17 వేల 750 రూపాయలు వసూలు చేస్తుండగా దాన్ని 13 వేల రూపాయలకు తగ్గించింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ నిర్ణయం ఓఎన్‌జీసీ మరియు వేదాంత లిమిటెడ్‌లకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు.

Indian Employees: బాస్‌లు అలెర్ట్.. ఉద్యోగులు ఎప్పుడైనా షాక్‌ ఇవ్వొచ్చు…! తాజా సర్వే

నెట్‌ సెల్లర్‌గా ఆర్బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ నెలలో యూఎస్‌ కరెన్సీ నెట్‌ సెల్లర్‌గా నిలిచింది. స్పాట్‌ మార్కెట్‌లో 18 పాయింట్‌ తొమ్మిదీ ఆరు బిలియన్‌ యూఎస్‌ డాలర్లను కొనుగోలు చేసిన ఆర్బీఐ.. అంతకన్నా ఎక్కువగా మూడూ పాయింట్‌ ఏడూ ఒకటీ తొమ్మిది బిలియన్‌ డాలర్లను విక్రయించింది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు ఆగస్టు బులెటిన్‌ని విడుదల చేసింది. గతేడాది జూన్‌లో ఆర్బీఐ.. యూఎస్‌ కరెన్సీ నెట్‌ బయ్యర్‌గా వ్యవహరించగా ఈసారి నెట్‌ సెల్లర్‌గా నిలిచింది.

3 వారాల కనిష్టానికి

అమెరికాలో మళ్లీ వడ్డీ రేట్లు పెరిగే అవకాశంతోపాటు డాలర్‌ బలపడుతుండటంతో బంగారం ధరలు ఇవాళ మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఔన్స్‌ బరువు కలిగిన స్పాట్‌ గోల్డ్‌ రేటు సున్నా పాయింట్‌ 2 శాతం తగ్గింది. దీంతో ఒక ఔన్స్‌ పసిడి ధర 17 వందల 54 రూపాయలకు పైగా పలుకుతోంది. జులై 29వ తేదీ తర్వాత ఇదే అతి తక్కువ రేటని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ వారం మొత్తమ్మీద బంగారం ధర రెండూ పాయింట్‌ 6 శాతం తగ్గింది.

ఐసీటీ బడ్జెట్‌ పెంపు

మన దేశంలో 50 శాతానికి పైగా ఎంటర్‌ప్రైజ్‌లు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ బడ్జెట్లను గణనీయంగా పెంచాయి. సైబర్‌ సెక్యూరిటీ అనేది కంపెనీలకు కీలకాంశంగా మారిందని, దీనికోసం గతేడాది కన్నా ఈసారి ఎక్కువ ఖర్చుపెడుతున్నట్లు డేటా అండ్‌ అనలిటిక్స్‌ కంపెనీ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కొవిడ్‌ అనంతరం దేశవ్యాప్తంగా డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం పెరగటమే దీనికి కారణమని పేర్కొంది.

బీఎస్‌ఈ రికార్డ్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన కంపెనీల మొత్తం పెట్టుబడులు 280 లక్షల కోట్లకు పైగా చేరాయి. నిన్న ట్రేడింగ్‌ పూర్తయ్యే సమయానికి నమోదైన ఈ ఇన్వెస్ట్‌మెంట్లు ఆల్‌టైమ్‌ రికార్డు కావటం విశేషం. కొన్ని రోజులుగా బుల్‌ ర్యాలీ కొనసాగుతుండటం ఈ ఫీట్‌ సాధించటానికి దోహపడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bse record
  • business news
  • ict budjet hike
  • irctc plan
  • latest financial news

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions